తెలంగాణం
డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సెషన్స్
సభ ముందుకు కుల గణన వివరాలు ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చ అదే రోజు సెక్రటేరియెట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ ఆ
Read Moreప్రతి 20 మందిలో ఐదుగురికి దగ్గు, సర్ది ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో భారీగా ఓపీ
రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం చలి వల్ల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెరిగిన పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ తగ్గడంతో పలుచోట్ల ఎల్లో అలర
Read Moreస్థానిక ఎన్నికలు సంక్రాంతి తర్వాతే!
డిసెంబర్ నెలాఖరు వరకు రిజర్వేషన్లపై స్పష్టత మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణపై సర్కార్ కసరత్తు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పంచాయతీ ఎ
Read Moreవీడు మామూలోడు కాదు: ఫోర్జరీ సంతకంతో ప్లాట్ కబ్జా.. ఒకేసారి ముగ్గురికి విక్రయం..
రాను రాను మోసగాళ్ళలో కూడా క్రియేటివిటీ పెరిగిపోతోంది.. రోజుకో కొత్త పద్దతిలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన ఈ మోసం చూస్
Read Moreఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ చివరన ఉందా.. అధికారులు ఏమంటున్నారంటే..
ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో స్ట్రీట్ ఫుడ్ లో కల్తీ అవుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కా
Read Moreరాజకీయాలకు గుడ్ బై.. పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Moreలంచం.. లంచం.. ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులు
ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు అవినీతి తిమింగలాలను పట్టుకొని జైలుకు తరలిస్తున్నా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం చలనం రావడం లేదు. చేతులు తడవనిదే ఫైళ్లు
Read Moreఎన్నికలకు సిద్ధం కండి.. కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ CM భట్టి కీలక పిలుపు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పిలుపునిచ్చారు. గురువారం (నవంబర్ 21) గాంధీభ
Read Moreగ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన TGPSC
హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బిగ్ అప్డేట్ ఇచ్చింది. గురువారం (2024, నవంబర్ 21) గ్రూప్-2 పరీక్షల
Read Moreహైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ లోని కోఠిలో భారీగా హవాలా నగదు పట్టుపడింది.. గురువారం ( నవంబర్ 21, 2024 ) కోఠిలోని గుజరాతీ గల్లీ లో ముగ్గురు వ్యక్తులు యాక్టివా బైక్ పై ఓ బ్య
Read Moreఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్.. నారాయణపేట DEO అబ్దుల్ ఘనీ సస్పెండ్
నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ హైస్కూల్లో 2024, నవంబర్ 20న ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 50 మంది విద్యార
Read Moreహైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్, CM రేవంత్
హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వస్తోన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. 2024, నవంబర్ 21న ఢిల్లీ నుండి హైదరా
Read Moreపంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు.. జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ఆ లోపే ఆసరా పెంపు, రైతు భరోసా అమలు కులగణన ఆధారంగా రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పాగా యే లక్ష్యంగా యాక్షన్
Read More












