తెలంగాణం
నిజామాబాద్ జిల్లాలో హోరాహోరీగా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు
నిజామాబాద్, వెలుగు : ఇందూర్ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంఘాల కమిటీ ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. మాణిక్భవన్ స్కూల్లో సాయంత్రం 5 గంటల వరకు ప
Read Moreవేములవాడ రాజన్నఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయమే స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకదా
Read Moreఆత్మహత్యకు బీఆర్ఎస్ నేతలే కారణం.. అమాయకులను రెచ్చగొట్టి ప్రేరేపిస్తున్నారు: మంత్రి సీతక్క
ములుగు జిల్లాలో రమేష్ అనే యువకుడి ఆత్మహత్య ఘటన రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ ముదిరిం
Read Moreజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి : టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బసవ పున్నయ్య
కొల్లాపూర్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బసవ పున్నయ్య కోరారు. ఆర్డీవో ఆఫీస్ ఎదుట ఇండ్లు, ఇండ్ల
Read Moreనిజామాబాద్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలు
బాల్కొండ, వెలుగు : బాల్కొండ ఎస్సైగా కె.శైలేందర్, మెండోరా ఎస్సైగా జాదవ్ సుహాసిని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాల్కొండ ఎస్సైగా పని చేసిన నరేశ్ఆదిలాబ
Read Moreలొద్ది మల్లయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
అచ్చంపేట, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన లొద్ది మల్లయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. బల్మూరు మండలంలోని లొద్ది మల్లయ్య క్షేత్రానికి బాణాల, మన్
Read Moreఆర్మూర్ లో కోటి రామనామ సంకీర్తన కల్యాణం
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి శ్రీశ్రీశ్రీ నారాయణ స్వామిజీ వారి ఆధ్వర్యంలో కోటి రామనామ సంకీర్తన కల్యాణం
Read Moreఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి ఏకాదశి సందర్భంగా.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వెలుగు, నెట్వర్క్: తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన్యంకొండ శ్రీ
Read Moreజులై 9న సమ్మెను విజయవంతం చేయాలి : ఎం.ముత్తన్న
ఆర్మూర్, వెలుగు: ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర కార్యదర్శి ఎం.ముత్త
Read More8 మంది డెడ్బాడీలు దొరకట్లే .. సిగాచి మృతుల కోసం 7వ రోజు కొనసాగిన సహాయక చర్యలు
సంగారెడ్డి, పటాన్చెరు, వెలుగు: పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 8 మంది మృతుల ఆనవాళ్లు దొరకకపోవడంతో వారి డెడ్ బాడీ
Read Moreవనమహోత్సవం: అగ్రికల్చర్ యూనివర్శిటీలో రుద్రాక్ష మొక్కను నాటిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రారంభించారు. రుద్రాక్ష మొక్కను నాటిన ఆయన ప
Read Moreమెదక్ చర్చిని సందర్శించిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్
మెదక్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికొలస్ ఆదివారం మెదక్ చర్చిని సందర్శించారు. చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య ఆయనకు చర్చి
Read Moreజాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏడుగురు ఎంపిక : కర్ణం గణేశ్ రవికుమార్
చేగుంట, వెలుగు: జాతీయ స్థాయి అండర్ 18 రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు శనివారం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్య
Read More












