తెలంగాణం
విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం
Read Moreబుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం (జవనరి 11) రాత్రి మహా మంగళ కా
Read Moreహైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రోజు రోజుకు కల్తీ పెరిగిపోతుంది. నిత్యం ఎక్కడో ఒక చోట కల్తీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ధనార్జనే లక్ష్యంగా
Read Moreబీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీల ఎంపికలో పారదర్శక విధానం
Read Moreగుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
గుండెపోట్లు ఎప్పుడు, ఎక్కడ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు.వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యల గుండెపోట్లు వస్తున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలిపోతున్నా
Read Moreమిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్ను దారుణంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు సుభా
Read Moreకొండపోచమ్మ సాగర్లో ఐదుగురి మృతదేహాలు లభ్యం
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ లో గల్లంతైన ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు దినేశ్వర్, జతీన్, ధనుష్ సాహిల్ లోహిత్ మృ
Read Moreజనవరి 27న తెలంగాణకు మల్లికార్జున ఖర్గే, రాహుల్
హైదరాబాద్ :కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్ సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ జనవరి 27న తెలంగాణలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు
Read Moreత్వరలోనే కాకతీయ జూకు తెల్ల పులులు, సింహాలు: మంత్రి కొండా సురేఖ
వరంగల్: వరంగల్లోని కాకతీయ జూ పార్క్కు త్వరలోనే తెల్ల పులులు, సింహాలను తీసుకొస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జూ
Read Moreసొంతూళ్లకు సిటీ పబ్లిక్.. హైవేలన్నీ ఫుల్..రోడ్లపై వేల వాహనాలు
హైదరాబాద్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ నేషనల్హైవేపై జనవరి 11న తెల్లవారుజాము నుంచే రద్దీ పె
Read Moreజనవరి నెలాఖరు కల్లా ఉస్మానియాకు శంకుస్థాపన
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ గోషామహల్ లో ఆ దిశగా చర్యలు చేపట్టండి అత్యాధునిక వసతులతో నిర్మించాలె గ్రీనరీ, పార్కు కూడా ఉండేల
Read Moreపంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన
హైదరాబాద్: సంక్రాంతికి పంతంగి టోల్ ప్లాజా మీదుగా సొంతూళ్లకు వెళ్లే పబ్లిక్కు, మరీ ముఖ్యంగా వాహనదారులకు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి కీలక సూచన చేశా
Read Moreహైదరాబాద్ సిటీ నుంచి లక్ష వాహనాలు ఔట్: ఒక్క విజయవాడ వైపే 50 వేలు దాటాయి..
హైదరాబాద్: యాదాద్రి జిల్లా పంతంగి టోల్ప్లాజా దగ్గర వాహనాల రద్దీ మళ్లీ పెరుగుతోంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయ
Read More












