తెలంగాణం
రూ. 90 లక్షల చైనా మాంజా సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాక్స్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్
Read Moreప్రాణం మీదకు తెచ్చిన పతంగి..బిల్డింగ్పై నుంచి కిందపడి గాయపడిన బాలుడు
ఆదిలాబాద్ జిల్లా ఇన్కర్ గూడలో ఘటన గుడిహత్నూర్, వెలుగు: పండగ పూట పతంగి బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆదిలాబాద్జిల్లా గుడిహత్నూర
Read Moreరంగు రంగుల పతంగులు.. తీరొక్క స్వీట్లు: పరేడ్ గ్రౌండ్స్లో కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్
16 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లయర్స్ 700 స్టాల్స్లో 1,500 రకాల స్వీట్లు ఫెస్టివల్ను ప్రారంభించిన మంత్రులు పొన్నం, జూపల్లి హైదరాబాద్ సిటీ
Read Moreఇందిరమ్మ భరోసా ఎగ్గొట్టే కుట్ర.. రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు
కోటి మంది వ్యవసాయ కూలీలుంటే.. పది లక్షల మందికే ఇస్తరా?: హరీశ్ రావు సంగారెడ్డి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఇ
Read Moreకంకల్ను హెరిటేజ్ విలేజ్గా ప్రకటించాలి : శివనాగిరెడ్డి
పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి హైదరాబాద్ సిటీ, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో చెల్లాచెదురుగా పడి ఉన్న దాదాపు 50కి ప
Read Moreమందా జగన్నాథానికి వివేక్ వెంకటస్వామి నివాళి
దిల్సుఖ్నగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా మందా జగన్నాథం పాత్ర మరువలేనిదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం చంపా
Read More90 గంటలు పని చేయాలనడం మూర్ఖత్వం : చైర్మన్ జనక్ ప్రసాద్
మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ఎల్అండ్ టీ సంస్థ చైర్మన్ వ్యాఖ్యలపై మండిపడిన కార్మిక నేతలు గోదావరిఖని, వెలుగు :
Read Moreబాధితుల వివరణ విన్నాకే చర్యలు చేపట్టండి.. హైడ్రాకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నాయంటూ ఇచ్చిన నోటీసులపై బాధితుల నుంచి వివరణ తీసుకోవాలని..ఆ తర్వాతే చర్యలు చేపట
Read Moreజగిత్యాల జిల్లాలో కరెంట్ తీగలు తగిలి బాలుడికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లాలో కోరుట్ల టౌన్ లో ఘటన కోరుట్ల,వెలుగు : కరెంట్ తీగలు తగిలి బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్
Read Moreమత సామరస్యానికి ప్రతీక అన్నారం దర్గా
ఈనెల 16 నుంచి ఉర్సు ప్రారంభం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి పర్వతగిరి, వెలుగు: వరంగల్జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా మత సా
Read Moreఅధికారిక లాంఛనాలతో మందా జగన్నాథం అంత్యక్రియలు
దిల్సుఖ్నగర్, వెలుగు: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం
Read Moreశరణు మల్లన్నా.. శరణు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఐలోని జాతర
భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో మార్మోగిన ఐనవోలు బోనాలు సమర్పించి, వరాలు పట్టి మొక్కుల చెల్లింపు హనుమక
Read Moreఅక్క మహాదేవి గుహలకు సఫారీ స్టార్ట్ : చిక్కుడు వంశీకృష్ణ
వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అమ్రాబాద్, వెలుగు : కృష్ణమ్మ సమీపంలో, నల్లమల అడవిలో ఉన్న అక్క మహాదేవి గుహలకు సఫారీ, ట్రెక్క
Read More












