తెలంగాణం
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
గచ్చిబౌలి, వెలుగు: డీసీఎం ఢీకొట్టడంతో బైక్ మీద వెళ్తున్న ఐటీ ఉద్యోగి మృతి చెందాడు. ఏపీలోని ఏలూరుకు చెందిన పైడి యశ్వంత్ సాయిశంకర్(24) హఫీజ్ పేట్ పరిధిల
Read Moreసైబర్ మోసం: రూ.లక్ష ఇచ్చి డ్యూటీలో జాయిన్ కండి.. మెరిట్ స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు ఫోన్లు
గద్వాల, వెలుగు: ‘కంగ్రాట్స్.. మీరు స్టాఫ్ నర్స్ గా సెలెక్ట్ అయ్యారు! వెంటనే మీరు ఫోన్ పే లేదంటే గూగుల్ పే ద్వారా రూ.లక్ష, రూ.60 వేలు జమ చేయండి.
Read Moreపంచాయతీ సిబ్బందికి నెలనెలా జీతాలు!..‘స్పర్ష్’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్
92 వేల మందికి ఆన్లైన్ ద్వారా నేరుగా ఖాతాల్లోకి జీతాలు పీఆర్ సిబ్బంది, చిరుద్యోగుల హర్షం హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖలోని వివిధ
Read Moreమహిళా కూలీల ఖాతాల్లో ఆత్మీయ భరోసా : మంత్రి సీతక్క
జనవరి 26 నుంచి నాలుగు పథకాల అమలు: మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు: భూమిలేని ఉపాధి కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాది
Read Moreకొండాపూర్లో కబ్జా లొల్లి
గచ్చిబౌలి పీఎస్లో ఇరువర్గాల ఫిర్యాదు గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్లోని తమ స్థలాన్ని కబ్జా చేశారని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య
Read Moreపంచాయతీ కార్మికుల జీతాలపై.. హరీశ్ రావు వర్సెస్ సీతక్క
ఫస్టు తారీఖు జీతాలు ఇవ్వట్లేదంటూ ఎమ్మెల్యే ట్వీట్ బీఆర్ఎస్ హయాంలో నెలల తరబడి ఇవ్వలేదంటూ మంత్రి కౌంటర్ గత సర్కార్ తప్పులను తాము సరిచేస్తున్నామని
Read Moreముదిరాజ్ల చైతన్యమే లక్ష్యం
తొలివిడత బస్సు యాత్ర ప్రారంభం బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజ్ల చైతన్యమే లక్ష్యంగా ఆ కుల సంఘం నేతల
Read Moreమినీ మేడారం జాతరకు రూ.32 కోట్లతో ఏర్పాట్లు
మరో 24 రోజుల్లో మొదలుకానున్న సమ్మక్క, సారలమ్మ జాతర డెవలప్మెంట్ వర్క్స్పై నేడు ములుగులో మంత్రి సమీక్ష జయశంకర్ భూప
Read Moreఆలయ భూముల కబ్జాపై చర్యలు తప్పవు
కబ్జాదారులతోపాటు అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికినివేదిక ఇస్తాం ఆలయ పూజారి వీడియోపై స్పందించిన హైడ్రా కమిషనర్ తన బృందంతో కలిసి జగద్గిరిగుట్
Read Moreచంద్రమండలంలో కేసు పెట్టినా వదలను
న్యాయం కోసం కొట్లాడుతానే ఉంటా రంగారెడ్డి కలెక్టరేట్లో విచారణకు హాజరైన మంచు మనోజ్ ఇబ్రహీంపట్నం, వెలుగు: తనపై ఎన్ని కేసులు పెట్టినా న్య
Read Moreజేఎన్టీయూలో హిమాచల్ మంత్రి రాజేశ్ ధర్మాణి
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీల పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ మంత్రి రాజేశ్ ధర్మాణి శనివారం జేఎన్టీయూహెచ్ను సందర్శించారు. తొలుత రెక్టర
Read Moreచెత్త సమస్యకు సెన్సార్ కంటైనర్లతో చెక్
డస్ట్బిన్ నిండగానే ఆటోమేటిక్ గా కంట్రోల్ రూమ్కు సమాచారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో చెత్త సమస్యకు సెన్సార్ కం
Read Moreనేటి నుంచి ( జనవరి 19 ) మల్లన్న మహా జాతర...
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న మహా జాతర ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. మూడు నెలలు సాగే ఈ మహాజాతరకు 10 లక్షల మంది భక్
Read More












