తెలంగాణం
వరిసాగులో నల్గొండ టాప్
రాష్ట్రంలో అధిక సాగు ఉమ్మడి జిల్లాలోనే ఆరుతడి పంటలపై ఆసక్తి చూపని రైతులు నల్గొండ/యాదాద్రి: వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల
Read Moreయాసంగికి ఎరువులు రెడీ..ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10.82 లక్షల టన్నులు సరఫరా
మరో 5.78 లక్షల టన్నుల నిల్వలు యాసంగి సాగు ఊపందుకోవడంతో భారీగా ఎరువుల వాడకం హైదరాబాద్, వెలుగు : రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వ
Read Moreనారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం
ముంపునకు గురవుతున్న ప్రజలకు న్యాయం చేస్తాం రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై, జిల్లా ఇన్చార్జి మంత
Read Moreమన హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు .. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేంద్ర న్యాయ శాఖ
ఏపీకి ఇద్దరిని నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం 25న ప్రమాణ స్వీకారం తెలంగాణ హైకోర్టులో 30కు చేరిన జడ్జీల సంఖ్య హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్ర
Read Moreఆకట్టుకున్న తెలంగాణ పెవిలియన్ .. తెలంగాణ మీన్స్ బిజినెస్ థీమ్ తో ఏర్పాటు
దావోస్ వేదికగా హైదరాబాద్ ఘనత చాటేలా ప్రదర్శన చార్మినార్ టు ఫ్యూచర్ సిటీ విశేషాలతో వాల్ పోస్టర్లు హైదరాబాద్, వెలుగు: స్వి
Read Moreరవాణా రంగంలో పెట్టుబడులు పెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రాన్ని మోడల్ స్టేట్గా మార్చేందుకు సహకరించండి పారిశ్రామికవేత్తలను కోరిన రేవంత్ తక్కువ ఖర్చుతో.. వేగంగా ప్రయాణించాలన్నదే మా ఆకాంక్ష పర్య
Read Moreటెండర్లు ఫైనల్ కాకున్నా.. జోరుగా శంకుస్థాపనలు!
కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాలకవర్గం నిర్వాహకం తమ హయాంలోనే పనులు చేశామని చెప్పుకునేందుకే హడావిడి ఈనెల 27తో ముగియనున్న మున్సిపల్ పాలకవ
Read Moreనాలుగు పంచాయతీల్లో ఇక మున్సిపల్ పాలన
4 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు గెజిట్ రిలీజ్ గణతంత్ర వేడుకల తర్వాత మున్సిపల్ పాలన? సంగారెడ్డి జిల్లాలో 12కు చేరిన మున్సిపాలి
Read Moreమల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణంపై నీలి నీడలు!
భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ సర్వేను అడ్డుకుంటున్న నిర్వాసితులు ప్రశ్నార్థకంగా ఆర్డీఎస్ ఆయకట్టు గద్వాల, వెలుగు: మల్లమ్మకుంట
Read Moreలబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి : చాడ వెంకటరెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఒక ప
Read Moreసాగు యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
సాగుచేయని 13,128 ఎకరాలకు గతంలో రైతుబంధు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వేలో బహిర్గతం బండరాళ్లు, వెంచర్లు, లే అవుట్లుగా మారిన భూములు వ
Read Moreరూ.800 కోట్లతో డ్రోన్ల తయారీ యూనిట్ .. ప్రభుత్వంతో జేఎస్ డబ్ల్యూ ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. దీన్ని అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ స
Read Moreతెలంగాణలో ఉదయం మంట.. రాత్రి ఇగం.!
రాష్ట్రంలో విపరీత వాతావరణ పరిస్థితులు.. పది జిల్లాల్లో 38 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు 13 జిల్లాల్లో 10 డిగ్రీలకన్నాతక్కువగా రాత్రి టెంపరేచర్లు
Read More












