తెలంగాణం
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీ కొట్టిన ఎర్టిగా కారు.. 9 మందిలో ముగ్గురు మృతి
పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారుల
Read Moreపంచాయతీల్లో బీసీలకు 42% సీట్లు ? అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే చాన్స్ !
వచ్చే నెలలో ఎలక్షన్స్! ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీకి కులగణన రిపోర్టు ఆ వెంటనే క్యాబినెట్కు నివేదిక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే చాన్స్ మ
Read Moreభార్యను కుక్కర్లో ఉడికించిన గురుమూర్తికి చివరకు ఏ గతి పట్టిందో చూడండి..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు గు
Read Moreకేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి సరిపోరు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహా ధర్నాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప
Read Moreతెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీఎన్నికల నగారా
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్ లోని రెండు గ్రాడ్యుయేట్లు, ఒక టీచర్ స్థానానికి,
Read Moreఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించా
Read Moreకుటుంబ పరువు పోయిందని..బావను చంపిన బావమరుదులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో బావమరుదులే పథకం ప్రకారం బావను చంపినట్లు తేలింది. తమ సోదరి తక్కువ కులం వ్యక్తిని ప
Read Moreపన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : కలెక్టర్ అంకిత్
బోధన్ మున్సిపల్ ప్రత్యేకాధికారి అదనపు కలెక్టర్ అంకిత్ బోధన్,వెలుగు: మున్సిపల్ అధికారులు సిబ్బంది తాగునీటి, పారిశుద్ధ్యం, పన్నుల వ
Read Moreరూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు : ప్రశాంత్ రెడ్డి
ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, వెలుగు: వేల్పూరు మండల కేంద్రంలో రూ. 2 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనుల
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి : రాజీవ్ గాంధీ హన్మంతు
కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు నందిపేట, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్ రాజీవ్ గ
Read Moreప్రభుత్వ పథకాలు పేదలకు వరం.. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం
ములుగు/జనగామ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుతున్నాయని కాంగ్రెస్ లీడర్లు అన్నారు. మంగళవారం
Read Moreప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య : పమేలాసత్పతి
కలెక్టర్ పమేలాసత్పతి కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా
Read Moreనిబంధనలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు : డీటీవో సాయికృష్ణ
యాదగిరిగుట్ట, వెలుగు : రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని యాదాద్రి జిల్లా ట్రాన్స్పోర్టు ఆఫీసర్(డీటీవో) సాయికృష్ణ అన్నారు. జాతీయ రోడ్డ
Read More












