తెలంగాణం
వెల్దండ మండలంలో కలకలం రేపిన బాలుడి మిస్సింగ్
కల్వకుర్తి, వెలుగు: వెల్దండ మండలంలో మూడేళ్ల బాలుడు 3 గంటల పాటు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చదురువల్ల
Read Moreసంక్షేమ ఫలాలు ప్రతి లబ్ధిదారుడికి అందించాలి : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
గద్వాల, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి లబ్ధిదారునికి అందించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
Read Moreభోజనం పెట్టలేదని వార్డెన్పై పోలీసులకు ఫిర్యాదు
సూర్యాపేట, వెలుగు: హాస్టల్లో భోజనం పెట్టడం లేదంటూ పలువురు స్టూడెంట్లు పోలీసులను ఆశ్రయించారు. వార్డెన్ స్థానికంగా ఉండడం లేదని,
Read Moreఆధార్ సవరణలకు స్పెషల్ క్యాంపులు.. జన సంద్రంగా కొత్తగూడెం కలెక్టరేట్!
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ బుధవారం జన సంద్రంగా మారింది. ఆధార్ కార్డులో సవరణలు చేసుకునేందుకు వీలుగా బుధ, గురువారాల్
Read Moreభద్రాద్రి ఆలయ ఈవోపై దాడి పట్ల ఉద్యోగ సంఘాల నిరసన
భద్రాచలం, వెలుగు : పురుషోత్తపట్నం భూముల ఆక్రమణదారులు దేవస్థానం ఈవో రమాదేవిపై దాడి చేయడంపై బుధవారం భద్రాచలంలో ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
Read Moreఖమ్మం జిల్లాలో బంద్ తో ప్రయాణికుల పాట్లు !
వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : ఖమ్మంలో బంద్ తో బస్సులు బయటికి వెళ్లకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అత్యవసరంగా బయటికి వెళ్లాల్సిన బస్టాండ్వచ్చి బస్
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక సమ్మె సక్సెస్
నెట్వర్క్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం చేపట్టిన సార్వత్రి
Read Moreకరీంనగర్ పబ్లిక్కు.. మరీ ముఖ్యంగా సిటీలో ఉండేటోళ్లకు గుడ్ న్యూస్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) కొత్త మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు పూర్తి కావొచ్చాయి. కరీంనగర్ సిటీతో పాటు చుట్
Read Moreజూలై 13న లక్సెట్టిపేటకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి
Read Moreలాయర్లకు బీమా రూ. 10 లక్షలకు పెంపు : బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి
హైదరాబాద్, వెలుగు: లాయర్లకు ఇన్సూరెన్స్ పాలసీని రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహా
Read Moreఎస్టీపీపీని అత్యుత్తమ ప్లాంట్గా నిలబెట్టాలి : సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రు
జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్ గా నిలబెట్టాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు అన్నారు. బుధవారం ఆయన ఎస
Read Moreజూలై 12న ఖానాపూర్లో మెగా జాబ్ మేళా..పాల్గొననున్న 60 కంపెనీలు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని ఈ నెల 12న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ తెలిపారు. గ
Read Moreహైదరాబాద్లో కొరియర్ల ద్వారా డ్రగ్స్ దందా..మల్నాడు కిచెన్ యజమాని సూర్య అరెస్ట్
గోవా, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీమ్ హైదరాబాద్, వెలుగు: హైదరాబా
Read More












