తెలంగాణం

డోర్నకల్ పీఎస్ లో గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి

వెలుగు: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలోజు సోమేశ్వర్ (

Read More

హైదరాబాద్​పై కేంద్రం వైఖరి సరిగ్గా లేదు

మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్ సిటీ, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని ఆదివారం ఓ ప్రకటనలో నగర మే

Read More

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారుల స్పెషల్​ డ్రైవ్​   ఎన్ని బోర్లున్నయ్.. ఎన్ని పని చేస్తున్నయ్.. మిషన్ భగీరథ వాటర్ సరఫరా

Read More

నేత కార్మికుల కోసం వర్కర్‌‌‌‌‌‌‌‌ టూ ఓనర్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌

తొలివిడతలో రాజన్న సిరిసిల్ల నేతన్నలకు అవకాశం  1104 మందికి లబ్ధి గత ప్రభుత్వంలో పెద్దూర్‌‌‌‌‌‌‌‌లో

Read More

వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భక్తుల తాకిడి

మేడారంలో ముందస్తు మొక్కులకు తరలివచ్చిన భక్తులు యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లిలో పెరిగిన రద్దీ తాడ్వాయి/యాదగిరిగుట్ట/వేములవాడ/కొమురవెల్ల

Read More

హైదరాబాద్​ లో స్మార్ట్​ డస్ట్ బిన్లు!

చెత్త నిండగానే అలారం మోగుతది వెంటనే తరలించేలా ఏర్పాట్లు  నాలుగేండ్ల కింద డస్ట్​బిన్లు ఎత్తేసిన బల్దియా  అయినా చెత్త వేస్తుండడంతో &n

Read More

నిజామాబాద్ జిల్లాలో పసుపు కోతలు షురూ

జిల్లాలో పసుపు కోతలు మొదలయ్యాయి. మొక్కలను తొలగించి పసుపు కొమ్ములను తవ్వి తీస్తున్నారు. పసుపును స్టీమ్ చేసి ఎండ బెట్టడం  ప్రారంభమైంది. ఎండిన కొమ్మ

Read More

జలం పుష్కలం ఎస్సారెస్పీ జలాలతో పైరులన్నీ పచ్చగా..

జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు విరివిగా సాగు మత్తడి దుంకుతున్న అమ్మాపురం పెద్ద చెరువు సమృద్ధి జలాలు, రైతు భరోసా డబ్బులు జమ కావడంతో రైతుల్లో ఆనం

Read More

నేటి నుంచి (ఫిబ్రవరి 3, 2025) ఎమ్మెల్సీ నామినేషన్లు

కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి  రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు కరీంనగర్/నల్గొండ, వెలుగు: ఈ

Read More

రిపోర్టర్లమంటూ సీఐకి బెదిరింపులు..రూ.1.10 లక్షలు వసూలు

ఇద్దరు అరెస్ట్‌‌‌‌, పరారీలో మరో వ్యక్తి  మిర్యాలగూడ, వెలుగు : రిపోర్టర్లమంటూ ఓ సీఐని బెదిరించి రూ. 1.10 లక్షలు వసూలు

Read More

నుమాయిష్ కు సందర్శకుల తాకిడి

బషీర్ బాగ్, వెలుగు: నాంపల్లి నుమాయిష్​కు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఇప్పటివరకు దాదాపు15 లక్షలకు పైగా జనం సందర్శించారని నిర్వాహకులు తెలిపారు.

Read More

ఆరుగురు గురుకుల స్టూడెంట్స్ మిస్సింగ్..సూర్యాపేట జిల్లా నెమలిపురి స్కూల్ లో ఘటన

కోదాడ, వెలుగు : ఆరుగురు టెన్త్ విద్యార్థులు ఆదివారం ఉదయం అదృశ్యమైన ఘటన  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి గురుకుల స్కూల్ లో జరిగింది. సమాచార

Read More

సౌకర్యాలు నిల్ కొండపోచమ్మ ఆలయంలో సమస్యలు

భక్తులకు కనీస వసతులు కరవు కాగితాలకే పరిమితమైన రూ.45 కోట్ల ప్రతిపాదనలు ప్రైవేట్ వ్యాపారులదే ఇష్టారాజ్యం సిద్దిపేట/జగదేవ్ పూర్, వెలుగు: సిద్

Read More