తెలంగాణం

మండలి మీడియా పాయింట్.. బీసీల సమగ్ర సర్వేపై ఎవరేమన్నారంటే..

మండలి మీడియా పాయింట్ హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర సర్కార్ చేసింది బీసీల సమగ్ర సర్వే కాదు.. అగ్ర కుల సర్వే అని ఎమ్మెల్సీ తీన్మార్​మల్లన్న వి

Read More

రూ.4 లక్షలిచ్చి కోటి విలువ చేసే ఇల్లు బ్యాంకులో తాకట్టు

ఇంటి ఓనర్​కు తెల్వకుండా లోన్ తీసుకున్న దళారి   ఈఎంఐ కట్టకపోవడంతో జప్తుకు వచ్చిన బ్యాంక్ ఆఫీసర్లు  ఒంటిపై డీజిల్‌‌ పోసుకునిక

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు టీపీటీయూ మద్దతు

హైదరాబాద్, వెలుగు:  ఆదిలాబాద్– నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు తెలంగాణ ప్రొగ్రెస

Read More

చారగొండలో హైవే బైపాస్ కోసం ఇండ్లు కూల్చివేత

నాగర్​కర్నూల్​ జిల్లా చారగొండలో ఉద్రిక్తత  వంగూరు, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా చారగొండలో హైవే బైపాస్  నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఇండ్లను

Read More

క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కార్మికుడిని తొలగించొచ్చు

మెదక్ ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ కేసులో  హైకోర్టు తీర్పు హైదరాబాద్, వెలుగు: క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడిన కార్మికుడిని యాజమాన్యం తొలగించవచ్చని

Read More

గుండెపోటుతో జన్నారం అడిషనల్ ఎస్సై మృతి

జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం అడిషనల్ ఎస్సై రాథోడ్  తానాజీ నాయక్ (60) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. తానాజీ నాయక్ మరో

Read More

తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు

బషీర్ బాగ్, వెలుగు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు మంగళవారం డీజీపీ జితేందర్ కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లక్డికాపుల్ లోని డీ

Read More

యూజీసీ గైడ్​లైన్స్​పై రేపు సెమినార్

ఆకునూరి మురళి  హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించిన కొత్త రెగ్యులేషన్స్ డ్రాఫ్ట్ పై గురువారం సెమినార్ నిర

Read More

విభజన హామీలు పొందడం మా హక్కు

కేంద్రాన్ని బిచ్చం అడగడం లేదు: ఎంపీ రేణుకా చౌదరి న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు పొందడం తెలంగాణ హక్కు అని రాజ్యసభ సభ్

Read More

రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ వెంటనే చెల్లించాలి

బీఆర్ఎస్  ఎమ్మెల్యేహరీశ్​ రావు డిమాండ్ ప్రభుత్వ నిర్లక్ష్యం 8 వేల మంది ఉద్యోగులకు శాపంగా మారిందని విమర్శ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​

Read More

తేలిన ఎంపీటీసీల లెక్క

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు5,810 స్థానాలకు ఎలక్షన్​ మండలానికి కనీసం ఐదుఎంపీటీసీ స్థానాలు ఉండేలా కసరత్తు  గతంలో 5,857 ఎంపీటీసీలు..ఈసారి తగ్గిన

Read More

స్టూడెంట్లను టీచర్లు దత్తత తీసుకోవాలి

డీఈవోల మీటింగులో విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా హైదరాబాద్, వెలుగు: పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు డీఈవోలు కృషి చేయాలని విద్యాశాఖ కార్యదర్

Read More

దుబాయ్‌‌‌‌లో కోరుట్ల యువకుడు సూసైడ్

కోరుట్ల, వెలుగు: దుబాయ్‌‌‌‌లో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇ

Read More