తెలంగాణం
రంజాన్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
హైదరాబాద్: మార్చి 31న రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు, ట
Read Moreఎడ్లబండిపై వెళ్తుంటే ఎదురైన పులి.. భూపాలపల్లి జిల్లాలో భయంభయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మహదేవపూర్ మండలంలో పెద్దపులి తిరుగుతుందన్న వార్తతో జనం భయం గుప్పిట్లో గడుపుతున్నారు
Read MoreSivaratri 2025: తెలంగాణలో త్రికూట( త్రిమూర్తుల) ఆలయం.. వాల్గొండలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు..
త్రిమూర్తులు ఒకేచోట కొలువైన క్షేత్రాలు దేశంలో చాలా అరుదు. అలాంటి వాటిల్లో వాల్గొండ త్రికూటాలయం ఒకటి. చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య గోదావరి నదీ తీరాన వె
Read Moreమహా శివరాత్రి సందర్భంగా ఆ ఆలయాలకు అదనపు బస్సులు : మంత్రి పొన్నం
మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మహా శివరాత్రిపై ఆర్టీసీ అధికారులతో సమ
Read Moreశివరాత్రి రోజు ఈ తప్పులు చేశారా.. ఇక ఈ జన్మకు పెళ్లికాదు..
హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి మహా శివరాత్రి. ఆ పవిత్రమైన రోజున (ఫిబ్రవరి 26) భక్తులు ఆలయాలకు పోటెత్తుతారు. శివలింగానికి అభిషేకం చ
Read Moreవిద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్లు
గూడూరు/ పలిమెల, వెలుగు: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్లు అద్వైత్ కుమార్, రాహుల్ శర్మ ఆదేశించారు. మహబూ
Read Moreమహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షనిర్వహించిన హనుమకొండ కలెక్టర్
హనుమకొండ, వెలుగు: మహాశివరాత్రి ఉత్సవాలకు అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. ఈ నెల 26న నిర్వహి
Read Moreఆదివాసీ స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందిస్తాం
అచ్చంపేట, వెలుగు: ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ బదావత్ సం
Read Moreకామారెడ్డి ప్రజావాణిలో 58 ఫిర్యాదులు
కామారెడ్డిటౌన్, వెలుగు : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 58 ఫిర్యాదులు రాగా, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ విక్టర్
Read Moreకందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి : సందీప్ కుమార్ ఝా
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఫిబ్రవరి 22 నుంచి జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాజన్నసిరిసిల్ల కలెక్ట
Read Moreమొగిలిచర్లలో ఘనంగా సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠాపన
కురవి, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్లలో సీతారామ చంద్రస్వామి వారి నూతన ఆలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించ
Read Moreగ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నరేందర్రెడ్డిని గెలిపించాలి : శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి/గోదావరిఖని/మంథని, వెలుగు: రానున్న గ్రాడ్యుయేట్&zwnj
Read Moreప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు
మానకొండూర్, వెలుగు: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం మానకొండూర్
Read More












