తెలంగాణం
ఆదిలాబాద్ జిల్లాలో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు
Read Moreనకిలీ ఏసీబీ కాల్స్తో జాగ్రత్త : ఏసీబీ డీజీ విజయ్ కుమార్
అలాంటి ఫోన్స్ వస్తే 1064కి ఫిర్యాదు చేయండి హైదరాబాద్, వెలుగు: నకిలీ ఏసీబీ కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఏసీబీ డీ
Read Moreఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆర్టీఐ ఇవ్వడం లేదు .. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్పై చేసిన ఫిర్యాదుపై చర్యల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కోరినా అందజేయకపోవడంపై వివర
Read Moreఇన్స్పైర్ ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల స్టూడెంట్స్ ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ఇన్స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్టూడెంట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్
Read Moreమహిళల్లో ఆత్మ స్థైర్యం పెరిగింది: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
ముషీరాబాద్, వెలుగు: మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని, సమాజంలో తామూ సగ భాగమంటూ ముందుకు వస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్కోదండరాం చెప్పారు. ఒకప్పుడు ఇంట
Read Moreఅంతర్జాతీయ మహిళా దినోత్సవం.. రేవంత్ సర్కార్ మహిళల కోసం ఎంత చేస్తుందో చూడండి..
మహిళలను గౌరవించే సమాజం నిత్యం సస్యశ్యామలంగా ఉంటుందని ప్రగాఢంగా విశ్వసించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆడపడుచులకు పెద్దపీట వేసి పరిపాల
Read Moreఆదివాసీ మహిళల ఫొటో ఎగ్జిబిషన్ బాగున్నది: మంత్రి సీతక్క
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం బషీర్బాగ్, వెలుగు: సమాజానికి దూరంగా.. మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ మహిళల జీవిత మూలాలను వెలికి
Read Moreజీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సందడిగా విమెన్స్ డే
హైదరాబాద్సిటీ: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో శుక్రవారం నిర్వహించిన విమెన్స్డే వేడుకలు సందడిగా సాగాయి. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, కమిషనర్ ఇలం
Read More15 మంది గాంధీ ఆస్పత్రి డాక్టర్లకు షోకాజ్ నోటీసులు : దామోదర రాజనర్సింహా
పద్మారావునగర్, వెలుగు: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఇటీవల గాంధీ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా 27 మంది డాక్టర్లు గైర్హాజరు అయినట్టు గ
Read Moreఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. రూ.14 కోట్లు పెట్టి కొన్న విమానం సీజ్..
హైదరాబాద్: ఫాల్కన్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడుగా ముందుకెళుతోంది. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్ చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్
Read Moreతెల్లపులిని దత్తత తీసుకున్న స్కూల్ స్టూడెంట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గచ్చిబౌలిలోని ఎన్ఏఎస్ఆర్ బాయ్స్ స్కూల్ స్టూడెంట్లు జూపార్కులో రెండేండ్ల వయసున్న తెల్లపులి(ఉత్సవ్)ని ఏడాది పాటు దత్తత తీస
Read Moreబీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి : బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్
42 శాతం రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయం అభినందనీయం హైదరాబాద్, వెలుగు: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్
Read More100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం: సీఎండీ బలరామ్
భారీ మెషినరీ దిశగా సింగరేణి 13 ఆస్ట్రేలియా కంపెనీల ప్రతినిధులతో భేటీ హైదరాబాద్, వెలుగు: కోల్ మైనింగ్ లో లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునేం
Read More












