తెలంగాణం
ఓయూ స్టూడెంట్లు హక్కులను హరించొద్దు : హరగోపాల్
ప్రొఫెసర్ హరగోపాల్ ఖైరతాబాద్, వెలుగు: ఓయూ క్యాంపస్లో ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపస
Read Moreబీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి : ఆర్. కృష్ణయ్య
రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య బషీర్బాగ్/ఖైరతాబాద్, వెలుగు: బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ
Read Moreవిద్యార్థి జీవితంలో ఉన్నత విద్య చాలా కీలకం : బాలకృష్ణారెడ్డి
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ముషీరాబాద్, వెలుగు: విద్యార్థి జీవితంలో ఉన్నత విద్య చాలా కీలకమని హయ్యర్ ఎడ్యుకేషన
Read Moreపొంగిన నాలా.. పార్సిగుట్ట బురదమయం
శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ఏరియాలోని గొల్ల పుల్లయ్య బావి నాలా పొంగింది. న్యూఅశోక్ నగర్, పార్సిగుట్టలోని కాలనీలను వరదతోపాటు
Read Moreట్రేడింగ్ పేరుతో 23 మందిని చీటింగ్ సైబర్ క్రిమినల్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దేశ వ్యాప్తంగా
Read Moreనీళ్ల కోసం మున్సిపల్ ఆఫీస్ ముట్టడి
మేడ్చల్, వెలుగు: వేసవి ప్రారంభంలోనే మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య పెరిగిపోతోందని స్థానిక బాలాజీ నగర్, మర్రి రాజిరెడ్డి, వెంకట్రామయ్య కాలనీల ప్
Read Moreస్టాండింగ్ కమిటీ సమావేశంలో 8 అంశాలకు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీ సభ్యులను కోరారు. శనివారం జీహెచ్ఎంసీ హెడ్డ
Read Moreక్వార్టర్ ఫైనల్కు తెలంగాణ ఖోఖో టీమ్
తెలంగాణ ఖోఖో టీమ్(మెన్స్) ఆర్ఎస్బీ బెంగుళూరు టీమ్ పై 27–-13 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీఎస్
Read Moreబీర్ బాటిల్తో దాడి.. ఆరేండ్ల పాప మృతి
పోచారంలోరెచ్చిపోయిన సైకో.. హైవేపే వెళ్తున్న వాహనదారులపై రాళ్ల దాడి రెండు కార్లు,ఆటో అద్దాలు ధ్వంసం ఘట్కేసర్, వెలుగు: పశ
Read Moreబెట్టింగ్ కేరాఫ్ ఓరుగల్లు .. గ్రేటర్ వరంగల్ లో ఏటా జోరుగా క్రికెట్ బెట్టింగ్
బుకీల అవతారమెత్తి జనాలను ముంచుతున్న కేటుగాళ్లు ఆస్తులు పోగొట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాధితులు అరెస్టులతో చేతులు దులిపేసుకుంటున్న పో
Read Moreసబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని రైతులకు టోకరా .. మహమ్మదాబాద్ పీఎస్కి క్యూ కట్టిన రైతులు
డెయిరీ, ఫౌల్ట్రీ ఫారాలకు నాబార్డు ద్వారా రుణాలు ఇప్పిస్తామని మోసం ఒక్కో రైతు నుంచి రూ.50 వేల వరకు వసూలు ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని పత్తాల
Read Moreకోతుల దెబ్బతో కొంగలు రావట్లే..!
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో సైబీరియన్ కొంగలకు ఆవాస ప్రాంతమైన ఖమ్మం రూరల్ మండలం చింతపల్లికి విదేశీ అతిథులు ముఖం చాటేశాయి. ఏటా జనవరి ను
Read Moreగచ్చిబౌలిలో బ్లఫ్ మాస్టర్
గోల్డ్ కొంటానంటూ ఇద్దరు జ్యువెలరీ వ్యాపారులకు మస్కా 50 తులాల గోల్డ్ బిస్కెట్లు, 18 వేల అమెరికన్ డాలర్లతో పరార్ గచ్చిబౌలి, వెలుగ
Read More












