తెలంగాణం
నా బిడ్డ చచ్చిపోయిన పీడ పోయేది.. నా ముగ్గురు మనవళ్లను చంపింది: రజిత పేరెంట్స్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆ తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే
Read Moreపొట్టకూటి కోసం వచ్చి.. బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ లో విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు వలస కార్మికులు బావిలో పడిపోయి చనిపోయారు. స్థాన
Read Moreమామూలుగా లేదు వ్యాపారం.. కిరాణ షాపుల్లో జోరుగా మద్యం అమ్మకాలు
నిర్మల్ జిల్లాలో మద్యం ఏరులైపారుతోంది. విచ్చలవిడిగా బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. కిరాణా షాపుల్లో సరుకులతో పాటు జోరుగా మద్
Read Moreములుగును డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం : ఎస్పీ డాక్టర్ పి.శబరీష్
ములుగు, వెలుగు : డ్రగ్స్రహిత ములుగు జిల్లా కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని, అందుకు అవసరమైన శిక్షణ ద్వారా అవగాహన పెంచుకోవాలని ఎస్పీ డాక్టర్ పి.శబరీష
Read Moreకామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 156 వడ్ల కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వ ఆదేశాలతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వడ్ల కొనుగోలు సెంటర్లను పెంచుతామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్న
Read Moreనర్సింహులపేట మండలలో సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్ము రికవరీ
నర్సింహులపేట, వెలుగు: మూడు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలలో కేంద్రంలో ఎస్బీఐ మినీ బ్యాంక్ నిర్వహకుని వద్ద సైబర్ నేరగాళ్లు క
Read Moreఖమ్మం జిల్లాలో ప్రణాళికాబద్ధంగా వ్యాపార విస్తరణ : ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ప్రణాళికాబద్ధంగా వ్యాపార విస్తరణకు అడుగులు వేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం నగరం బుర్హాన్ పురం పాత డీ
Read Moreవిజయ డెయిరీకి రూ. వంద కోట్లు .. సీఎంను సన్మానించిన గుత్తా అమిత్ రెడ్డి
సదాశివనగర్, వెలుగు : విజయ డెయిరీకి సీఎం రేవంత్రెడ్డి రూ. 100 కోట్లు విడుదల చేయడంపై గురువారం సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎండీ చంద్రశేఖర్ రెడ
Read Moreఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయండి : ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి
Read Moreకందుల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి : మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి
హాలియా, వెలుగు : కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి సూచించారు. గురువారం
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా ప్లాన్ చేయండి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
జిల్లాలో1.84లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో య
Read Moreపార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించాలి : శ్రీనివాస్ గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు : పార్లమెంట్ లో బీసీ బిల్లును ఆమోదించాలని, అందుకు కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం
Read Moreఅనాథలమైనం..ఆదుకోండి
నిలువ నీడలేదు, కడుపునిండా తిండి లేదు కన్నవాళ్లు కాటికెళ్లారు ఆపన్న హస్తం కోసం చిన్నారుల ఎదురుచూపు కోడేరు, వెలుగు : విధి ఆడిన న
Read More












