తెలంగాణం
ప్రెషర్ బాంబు పేలి గాయపడిన ఆదివాసీ మహిళ..చత్తీస్గడ్ లో ఘటన
భద్రాచలం, వెలుగు: చత్తీస్గడ్ లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఆదివాసీ మహిళ కాలు నుజ్జునుజ్జు అయింది. బీజాపూర్జిల్లా బోడ్గా గ్రామాని
Read Moreబెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకుని యువకుడు సూసైడ్
గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన గద్వాల, వెలుగు: బెట్టింగ్ ల్లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన గద్వాల జిల్లా క
Read Moreట్రీట్ మెంట్ తీసుకుంటూ గురుకుల స్టూడెంట్ మృతి
స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ సంగారెడ్డి జిల్లా నల్లవాగు సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద ఆందోళన నారాయణ్
Read Moreబొగ్గు రవాణాలో కొత్తగూడెం ఏరియా రికార్డు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి చరిత్రలోనే రికార్డు స్థాయిలో కొత్తగూడెం ఏరియా కోల్ ట్రాన్స్పోర్టు చేసింది. శుక్రవారం ఒక్కరోజే 80,931 టన్నుల
Read Moreరైల్వే ఉద్యోగుల తరలింపు వెంటనే రద్దు చేయాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ కాజీపేట,వెలుగు : కాజీపేట రైల్వే క్రూ కంట్రోల్ కు చెందిన అసిస్టెంట్ లోకో పైలెట్స్, గా
Read Moreనీలోఫర్ లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
తక్కువ బరువు ఉండడంతో శిశువులకు వివిధ చికిత్సలు 35 రోజులు తర్వాత తల్లి, పిల్లల డిశ్చార్జ్ మెహిదీపట్నం, వెలుగు: ఒకే కాన్పులో మహిళ నలుగు
Read Moreపెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో..బాధిత కుటుంబానికి రూ.35లక్షల పరిహారం
20 ఏండ్ల తర్వాత అందించిన సింగరేణి యాజమాన్యం కోల్ బెల్ట్,వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో సింగరేణి కార్మికుడి కుటుంబానికి 20 ఏండ
Read Moreస్థానిక ఎన్నికలకు 45 రోజుల డెడ్లైన్ .. అధికారులకు సంకేతాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఆలోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై క్లారిటీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నెలపాటు కేంద్రంతో పోరాటం కేంద్ర
Read MoreSrisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా ఉగాది మహోత్సవాలు.. నంది వాహనంపై ఆది దంపతుల దర్శనం
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం (మార్చి 29) మహాసరస్వతి అలంకార రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. నంది వాహనంపై మళ
Read Moreకొత్త "బార్" లకు ప్రభుత్వం అనుమతి.. దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలు.. వాపస్ ఇయ్యరు..!
హైదరాబాద్: కొత్త "బార్" లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో కొత్త బార్లకు రేపు(మార్చి 30, 2025) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత
Read Moreహైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మారాయ్.. చివరి ట్రైన్ నైట్ 11 గంటలకు కాదు..!
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మారాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు నగరవాసులు మెట్రో రైళ్లలోనే ఎక్కువగా జర్నీ చేస్తు
Read Moreపట్నం చేతికా ? పతంగ్ కా? హాట్ టాపిక్గా లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం
= మెజార్టీ ఓట్లు ఎంఐఎం పార్టీకే = ఎంఐఎం మద్దతులో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? = గెలుపు కోసం ఇరు పార్టీల మధ్య సపోర్ట్ మస్ట్ = బీజేపీ, బీఆర్
Read Moreహైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మెట్రో ఛార్జీలు..? ఎంత పెరగొచ్చంటే..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. ఛార్జీలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేసింది ఎ అండ్ టీ సంస్థ. హైదరాబాద్ లో ఉన్న మూడు కారిడార
Read More












