తెలంగాణం

ఏసీబీకి చిక్కిన కరీంనగర్ మార్కెట్ సెక్రటరీ

పండ్ల వ్యాపారుల లైసెన్స్ రెన్యువల్ కు లంచం డిమాండ్   కరీంనగర్, వెలుగు: పండ్ల వ్యాపారుల లైసెన్స్ రెన్యువల్ కోసం మార్కెట్ సెక్యూరిటీ గ

Read More

సెయింట్ జార్జ్ స్కూళ్లలో ముందస్తు ఉగాది సంబరాలు

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్​ పట్టణం రేకుర్తి, విద్యానగర్​, తీగలగుట్టపల్లి సెయింట్ జార్జ్ స్కూళ్లలో శనివారం ముందస్తు ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు

Read More

పండగ వేళ కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి

కామారెడ్డి: ఉగాది పర్వదినాన కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో చెరువులో పడి తల్లి, ముగ్గు

Read More

మహిళా సంఘాలకు 183 కొనుగోలు కేంద్రాలు  : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు :   జిల్లాలో మహిళా సంఘాలకు 27 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండగా, ప్రభుత్వ ఆదేశాలతో మరో  156 సెంటర్లను అప్పగిస్తున్నామని క

Read More

వేలేరు రైతు వేదికలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ ఎంపీడీవో కార్యాలయం, వేలేరు రైతు వేదికలో స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు చెక్కులు

Read More

రూ.428.82 కోట్లతో కేయూ బడ్జెట్

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో వార్షిక అంచనా బడ్జెట్​ను ప్రతిపాదించింది. కేయూ వీసీ ప్రొ.కె.ప్రతాప్

Read More

ప్రీమియర్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ హ్యాట్రిక్

'సీఐటీయూ'పై 30 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ కేవీ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజ

Read More

ఇయ్యాల (మార్చ్ 30) కొత్త ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీకి శంకుస్థాపన : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈ నెలలోనే 90 శాతం రైతు భరోసా పూర్తి  ఖమ్మం, వెలుగు : ఉగాది రోజు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాని

Read More

ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ అధికారులపై సీబీఐ కేసు

పన్ను చెల్లింపుదారుల నుంచి లంచం డిమాండ్​ చేస్తున్నట్టు గుర్తింపు హైదరాబాద్‌‌, వెలుగు: ఆదాయపు పన్ను చెల్లింపుదారులను బెదిరిస్తున్న ఇన

Read More

ఐ ఫోన్​ కాజేసేందుకు దారిదోపిడీ..దొంగలను పట్టుకున్న పోలీసులు

వనపర్తి, వెలుగు: స్నేహితుడి తమ్ముడి ఐ ఫోన్​ను దొంగిలించి పోలీసులకు దొరికిపోయారు. ఏఎస్పీ ఉమామహేశ్వరరావు,  డీఎస్పీ వెంకటేశ్వర్ రావుతో కలిసి ఎస్పీ ర

Read More

సన్నబియ్యం పంపిణీ దేశంలోనే ఫస్ట్ : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్​) వెలుగు: దేశంలోనే తెలంగాణలో మొదటి సారి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. కార్యక్రమాన్ని సీఎం ర

Read More

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలె :  కలెక్టర్ రాహుల్​ రాజ్ 

 నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్​ రాజ్  నర్సాపూర్, వెలుగు: రాత్రిపూట డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో &

Read More

విజయ డెయిరీ పార్లర్లను ప్రారంభించిన కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళా శక్తి ఆధ్వర్యంలో సంగారెడ్డి బైపాస్ ​రోడ్డులో, గవర్నమెంట్ ​మెడికల్​కాలేజీలో శనివారం కలెక్టర్ ​క్రాంతి విజయ డెయిరీ పార్లర

Read More