న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజారోగ్యానికి గేమ్ చేంజర్గా మారిందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న పిల్లలు రోగాల బారిన పడకుండా ఉండటంలో, వాళ్ల మరణాలు తగ్గించడంలో మరుగుదొడ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘మరుగుదొడ్ల నిర్మాణం–భారత్లో శిశుమరణాలు’ అంశంపై నేచర్ సైంటిఫిక్ జర్నల్లో వచ్చిన ఆర్టికల్ను షేర్ చేశారు. ‘‘2014లో స్వచ్ఛ భారత్ ప్రారంభం తర్వాత టాయిలెట్ల నిర్మాణం పెరగడంతో పిల్లలు రోగాల బారిన పడటం తగ్గింది. గతంతో పోలిస్తే ఏటా 60 వేల నుంచి 70 వేల మరణాలు తగ్గించడంలో మరుగుదొడ్లు కీలక పాత్ర పోషించాయి” అని ఆ రీసెర్చ్ ఆర్టికల్ లో పేర్కొన్నారు.
ప్రజారోగ్యానికి గేమ్ చేంజర్గా స్వచ్ఛభారత్: ప్రధాని మోడీ
- దేశం
- September 6, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.