న్యూఢిల్లీ: వాట్సాప్ను నిషేధించేలా కేందప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిల్ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. కేరళకు చెందిన ఒమన్ కుట్టన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వాట్సాప్ పై నిషేధం విధించాలని మొదట కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐటీ చట్టం– 2021 రూల్స్ ను పాటించడం లేదని తెలిపారు. ఈ పిల్ ను కేరళ హైకోర్టు 2021, జూన్ లో కొట్టివేసింది. దీంతో ఒమన్ కుట్టన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తోందని పిటిషనర్ చేసిన వాదనలను సుప్రీం తిరస్కరించింది.
వాట్సాప్ పై నిషేధానికి నో..పిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- దేశం
- November 15, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.