ఆట
వింబుల్డన్: సెమీఫైనల్స్ కు సెరెనా 12వ సారి
అమెరికా వెటరన్ స్టార్ సెరెనా విలియమ్స్ కెరీర్లో 12వ సారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ చేరింది. 24 గ్రాండ్స్ల
Read Moreసెమీస్ ఫైట్ కు వర్షం అడ్డంకి… 19 ఏళ్ల తర్వాత రిజర్వ్ పోరు
వర్షం వస్తుందేమోనని లోలోపల అనుకుంటూనే టాస్ వేసినా.. రాలేదు..! మ్యాచ్దిగ్విజయంగా మొదలైంది..! ఏం ఢోకాలేదు.. ఓ ఇన్నింగ్స్ ముగుస్తుందిలే అనుకున్నాం.
Read Moreభారత్ – కివీస్ మ్యాచ్కు వర్షం అడ్డంకి.. ఇప్పుడేం జరగొచ్చంటే..?
మాంచెస్టర్ .. ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం భారీ వర్షం పడుతోంది. ఇండియా- న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న కీలకమైన తొలి సెమీఫైనల్ కు వర్షం అడ్డుపడింది. చినుకులు
Read Moreడ్రింక్స్ .. కివీస్ 33 ఓవర్లకు 122/2.. కేన్ హాఫ్ సెంచరీ
టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ సెమీస్ లో న్యూజీలాండ్ పూర్తి రక్షణాత్మకంగా ఆడుతోంది. డ్రింక్స్ సమయానికి 33 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసింది.
Read Moreరెండో వికెట్ పడగొట్టిన రవీంద్ర జడేజా
మాంచెస్టర్ : వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ లో న్యూజీలాండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. భాలత బౌలర్ల కుదురైన బౌలింగ్ తో.. కివీస్ స్కోరు బోర్డు నత్త
Read Moreకివీస్ ను తొలి దెబ్బ తీసిన బుమ్రా
మాంచెస్టర్ : వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న తొలి సెమీఫైనల్ లో బౌలర్లు భారత్ కు శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో ఓపెనర్ గుప్తిల్ ను జస్ ప
Read Moreవరల్డ్ కప్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్
మాంచెస్టర్ : వరల్డ్ కప్ 2019 మెగా టోర్నీలో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ లో న్యూజీలాండ్ జట్టు టాస్ గెలిచింద
Read MoreA సర్టిఫికెట్ చూపిస్తానంటున్న రకుల్ ప్రీత్ సింగ్
ఇప్పటి దాకా U సర్టిఫికెట్ కోసం ప్రయత్నించా కుదరలేదు.. ఇక ఏ సర్టిఫికెట్ చూపిస్తా అంటూ రెచ్చిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. నాగార్జున, రకుల్ జంటగా మన్మధుడు
Read Moreనేడే కివీస్తో ఇండియా సెమీస్ ఫైట్
ఇప్పుడు ఆడితే చరిత్ర.. ఇక్కడ గెలిపిస్తే ఘనత.. ! ఇప్పుడు కొడితే హిట్.. ఇక్కడ పడితే ఫట్..! కలల కప్ను ముద్దాడేందుకు ఇక మిగిలింది.. రెండు అడుగులే..
Read More11 ఏళ్ల తర్వాత.. అప్పుడు ఇప్పుడు కెప్టెన్లే
వరల్డ్కప్లో పాకిస్థాన్ సెమీస్ చేరకపోయినా.. ఆ టీమ్ గురించిన ఓ చర్చ బాగా ఆసక్తి రేపింది. 1992 వరల్డ్కప్ తరహాలో ఫలితాలు రావడంతో దాయాది జట్ట
Read Moreక్రమశిక్షణే..రోహిత్ సక్సెస్ మంత్ర
కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది ముగ్గురే ముగ్గురి పేర్లు. కోహ్లీ, రోహిత్, ధవన్. ఒకరు విఫలమైనా
Read Moreఆటగాళ్ల భద్రతపై బీసీసీఐ ఆందోళన
వరల్డ్కప్ కోసం ఇంగ్లండ్లో ఉన్న టీమిండియా భద్రతపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆటగాళ్లపై భద్రతపై ఐసీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిం
Read Moreటీమిండియా పాక్ పై కోపంతో ఓడిపోలేదు : సర్ఫరాజ్
కరాచీ: ప్రపంచకప్ లీగ్ దశలో ఇంగ్లాండ్తో మ్యాచ్లో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. టోర్నీలో భారత్ ఓటమి అదొక్కటే. ఆ ఓటమితో పాకిస్థాన్కు సెమీస్ అవకా
Read More












