ఆట

హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్

ఐపీఎల్ -14 సీజన్ సమయం దగ్గరపడుతున్నా వేదికపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎక్కడ నిర్వహించాలనేదానిపై కొన్ని రోజులుగా బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. మహారాష్ట్ర,

Read More

స్పిన్ పిచ్ అంటే ఎందుకు భయం?

ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన మూడో టెస్టు రెండ్రోజుల్లోనే ముగిసింది. దీంతో మొతేరా పిచ్‌‌పై వివాదం చెలరేగుతోంది. పిచ్ మీద విపరీతంగా స్పిన్ అవ్వడం, వికెట్

Read More

మ్యాచ్ తర్వాత పిచ్‌ను నిందించడం కొత్తేం కాదు

డే నైట్ టెస్ట్ ఆడని వాళ్ల మాటలు పట్టించుకోనవసరం లేదు అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌: మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్‌‌‌‌‌‌‌‌ అనంతరం పిచ్‌‌‌‌‌‌‌‌ కండిషన్‌‌‌‌‌‌‌‌పై  విమర్

Read More

స్పిన్ ట్రాక్‌‌పై ముగ్గురు పేసర్లను ఆడిస్తారా?

టీమిండియాతో అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టు ఓటమి పాలైంద

Read More

హైదరాబాద్‌లో ఐపీఎల్!

అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే ఐపీఎల్‌‌ 14 ఎడిషన్‌‌ మ్యాచ్‌‌లను హైదరాబాద్‌‌ ఫ్యాన్స్‌‌  స్టేడియంకు వెళ్లి లైవ్‌‌లో ఎంజాయ్‌‌ చేయనున్నారు. కరోనా ముప్పు 

Read More

అక్షర్ ఏడేళ్ల వనవాసం.. వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏడేళ్ల తర్వాత టెస్టుల్లోకి

7 ఏళ్ల వనవాసం.. 11 వికెట్ల అద్భుతం తొలి వన్డే, టెస్ట్‌‌కు మధ్య ఏడేళ్ల గ్యాప్‌‌ పింక్‌‌ టెస్ట్‌‌లో 11 వికెట్లతో రికార్డు టీమిండియా నయా వెపన్‌‌ అక్షర్‌

Read More

ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్ లను మహారాష్ట్రలోని పూణెలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ(శనివ

Read More

రిటైర్మెంట్ ప్రకటించిన యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్

న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ వినయ్ కుమార్ క్రికెట్‌ నుంచి సన్యాసం తీసుకున్నాడు. మూడు ఫార్మాట్‌‌ల్లో ఆటకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ మేరకు రిటైర్మెంట్‌‌

Read More

మొతెరా పిచ్‌పై రగడ : వికెట్​ బాగాలేదన్న మాజీ క్రికెటర్లు

అహ్మదాబాద్‌‌‌‌: ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌మధ్య రెండ్రోజుల్లోనే ముగిసిన థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు ఆతిథ్యమిచ్చిన మొతెరా స్టేడియం పిచ్‌‌‌‌పై పలువురు మాజీ క్రికెటర

Read More

ఇంగ్లండ్‌‌ ఔట్‌‌.. టాప్‌‌ ప్లేస్‌‌కు ఇండియా

అహ్మదాబాద్‌‌: ఇంగ్లండ్‌‌పై పింక్‌‌బాల్‌‌ టెస్ట్‌‌లో భారీ విజయం సాధించిన టీమిండియా .. వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌(డబ్ల్యూటీసీ) టేబుల్లో టాప్‌‌  ప్లేస్

Read More

మోడీ స్టేడియంలో మోత మోగింది: కొత్త స్టేడియంలో భారత్ గ్రేట్ విక్టరీ

అహ్మదాబాద్: మోడీ స్టేడియంలో మోత మోగిపోయింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. రెండు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫస్ట్

Read More

రూటు మార్చాడు: కుప్పకూలిన భారత్

మొతేరాలో జరుగుతున్నమూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో టిమిండియా 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ కు 33 రన్స్ ఆధిక్యం లభించింది.  భా

Read More

మొతేరా క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

అహ్మదాబాద్: ఓవైపు సబర్మతి నదీ .. మరోవైపు వరల్డ్‌‌‌‌ లార్జెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ స్టేడియం.. చూడటానికి రెండు కళ్లు సరిపోనంత విశాలమైన గ్రౌండ్‌‌‌‌. అందులో

Read More