న్యూఢిల్లీ: ఇండియాలో చెస్, బ్రిడ్జ్ వంటి స్కిల్ బేస్డ్ మైండ్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసేందుకు గ్రాండ్మాస్టర్స్ సిరీస్ను ప్రారంభిస్తున్నట్టు స్కిల్హబ్ ఆన్లైన్ గేమ్స్ ఫెడరేషన్ సోమవారం ప్రకటించింది. డిసెంబర్ 18, 19వ తేదీల్లో బెంగళూరులో జరిగే సౌత్ జోన్ పోటీలతో తొలి ఎడిషన్ ప్రారంభం అవుతుందని తెలిపింది. ఆ తర్వాత ఇతర జోన్ పోటీలు కూడా జరుగుతాయని వెల్లడించింది. ఈ సిరీస్లో చెస్, అంధుల చెస్, బ్రిడ్జ్ గేమ్స్ ఉంటాయని తెలిపింది. జోన్ దశల తర్వాత వచ్చే ఏడాది మార్చిలో నేషనల్ సిరీస్ జరుగుతుందని, మూడు ఆటల్లో విన్నర్లకు మొత్తంగా రూ. 2 కోట్ల ప్రైజ్మనీ లభిస్తుందని పేర్కొంది.
మైండ్ స్పోర్ట్స్ కోసం గ్రాండ్ మాస్టర్స్ సిరీస్
- ఆట
- November 12, 2024
మరిన్ని వార్తలు
-
Vijay Hazare Trophy: ఆరు బంతులకు ఆరు ఫోర్లు.. ఒకే ఓవర్లో 29 పరుగులు
-
BRSAL vs RAR: ఛేజింగ్లో సంచలనం.. చివరి ఓవర్లో 30 పరుగులు కొట్టి గెలిసిపించిన నురుల్
-
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్.. భారత టాప్ ర్యాంకర్కు కఠినమైన డ్రా
-
NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.