వసంత పంచమి వేడుకలకు సరస్వతీ దేవి మండపాన్ని కోల్కతా వాసులు సరికొత్తగా డిజైన్ చేశారిలా.. అమ్మ వారికి ఆధార్ కార్డును, దాంతో పాటే పాన్ కార్డు, ఓటర్ ఐడీలను కూడా తయారు చేశారు. డిజిటల్ ఇండియా థీమ్తో సరస్వతీ మండపాన్ని ఇలా తయారు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు.
