కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్లు కేటాయించారు. జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం ప్రవేశ పెడతామన్నారు. జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు చేపడతామన్నారు. 2025 లోపు క్షయ నిర్మూలిస్తామన్నారు. వైద్య పరికరాల కొనుగోలుపై వసూలు చేస్తున్న పన్నుల ద్వారా వచ్చే సొమ్మును దేశ వ్యాప్తంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి.. అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. ఆయుస్మాన్ భారత్ కింద జిల్లాల వారీగా మరిన్ని హాస్పిటల్స్ కడతామన్నారు. దేశ వ్యాప్తంగా జనరల్ డాక్టర్లు, స్పెషలిస్టుల కొరత ఉందన్నారు. పీపీపీ విధానంలో జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలను అనుసంధానించి దీన్ని అధిగమిస్తామన్నారు. ఈ స్కీమ్ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో విధి విధానాలు ఖారారు చేస్తామన్నారు.
ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్లు
- Budget
- February 1, 2020
మరిన్ని వార్తలు
-
జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
-
భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
-
పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
-
సంక్రాంతి షాపింగ్ లో బిజీబిజీగా ఉన్నారా..? బంగారం ధర మళ్లీ పెరిగింది
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.