‘ఏ1 ప్లస్’ పేరుతో బడ్జెట్ ఫోన్ను ఇండియాలో రెడ్మీ లాంచ్ చేసింది. ఇందులో 6.52-అంగుళాల డిస్ప్లే, ముందు 5-మెగాపిక్సెల్ కెమెరా, వెనుక 8-మెగాపిక్సెల్ కెమెరా, 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ, 5000 ఎంఏహెచ్బ్యాటరీ ఉంటాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్తో నడుస్తుంది. రెడ్మీ ఏ1 ప్లస్ బేస్ వేరియంట్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ ధర 6,999 కాగా, 3జీబీ + 32జీబీ వెర్షన్ ధర రూ. 7,999. అక్టోబర్ 17 మధ్యాహ్నం నుంచి కొనుక్కోవచ్చు.
