రంగారెడ్డి జిల్లాలో కృష్ణా వాటర్ పైప్ లైన్ (తాగునీటి పైప్ లైన్) పగిలి నీరు వృథాగా పోతోంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామం సమీపంలో కృష్ణా వాటర్ పైప్ లైన్ పగిలింది. దాదాపు రెండు, మూడు గంటల నుంచి తాగునీరు వృథాగా పోతున్నా.. జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదు. డైరీ ఫార్మ్ చౌరస్తా నుండి రాజేంద్రనగర్ కు వెళ్లే దారిలో నీరు ఎగిసిపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు గుండా టూవీలర్స్ పై ప్రయాణిస్తున్న వాహనదారులు తడిసి ముద్దవుతున్నారు.
పగిలిన కృష్ణా వాటర్ పైప్ లైన్.. వృథాగా పోతున్న నీరు
- రంగారెడ్డి
- June 21, 2023
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.