ఘట్ కేసర్, వెలుగు: అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్ముతున్న వ్యక్తిని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన మేరకు.. చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్ షిప్ లో ఉండే దేశగోని సతీశ్(48) మెయిన్ రోడ్డుపై హోటల్ నిర్వహిస్తున్నాడు. అక్రమంగా హోటల్ లో మద్యం అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో ఎస్ ఐ నాగేశ్వర్ రావు సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. హోటల్ లో మద్యం లభించలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇంట్లో నిల్వ చేసి అమ్ముతున్నట్లు అంగీకరించాడు. దీంతో 40 మద్యం బాటిళ్లు, 5 బీర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఇంట్లో మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
- రంగారెడ్డి
- March 26, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.