గ్రేటర్ నోయిడా: హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 28–31తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో పోరాడి ఓడింది. జెయింట్స్ తరఫున పర్తీక్ దహియా (11), గుమన్ సింగ్ (5) రాణించారు. టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ (15), ఆశీష్ నర్వాల్ (7) ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. 13 మ్యాచ్ల్లో టైటాన్స్కు ఇది ఐదో ఓటమి. అనతంరం జరిగిన మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 43–30తో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్.. టైటాన్స్ ఓటమి
- ఆట
- November 24, 2024
మరిన్ని వార్తలు
-
Vijay Hazare Trophy: ఆరు బంతులకు ఆరు ఫోర్లు.. ఒకే ఓవర్లో 29 పరుగులు
-
BRSAL vs RAR: ఛేజింగ్లో సంచలనం.. చివరి ఓవర్లో 30 పరుగులు కొట్టి గెలిసిపించిన నురుల్
-
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్.. భారత టాప్ ర్యాంకర్కు కఠినమైన డ్రా
-
NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.