అక్టోబర్ 28వ తేదీన శ్రీశైలం మల్లన్న ఆలయం మూత పడనుంది.. చంద్రగ్రహణం కారణంగా.. 28వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు 29వ తేదీన ఉదయం 5 వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు ఆలయ సిబ్బంది.. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.. శ్రీశైలం ప్రధానాలయంతో పాటు.. పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు కూడా మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు.. అయితే, 29వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూర్తి చేసిన తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.. అంటే ఉదయం 29న ఉదయం 7 గంటల తర్వాత శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలతో పాటు.. చిన్న ఆలయాలను కూడా 28వ తేదీన సాయంత్రం నుంచి మూసివేయనున్నారు.
అక్టోబర్ 28 న శ్రీశైలం ఆలయం మూసివేత.. ఎందుకంటే...
- ఆంధ్రప్రదేశ్
- October 25, 2023
మరిన్ని వార్తలు
-
Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
-
Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
-
తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
-
పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. కలెక్టర్, టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.