మున్సిపల్ ఛైర్మన్లపై కౌన్సిలర్ల తిరుగుబాటు కొనసాగుతోంది. తాాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ ఛైైర్ పర్సన్ కొత్త ఆర్థికకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. 15 మంది కౌన్సిలర్లలో 13 మంది అవిశ్వాసంపై సంతకం చేసి కలెక్టర్ కు అందజేశారు. ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్థిక కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. చైర్ పర్సన్ పీఠం అధిష్టించిన తర్వాత పార్టీలోని పరిస్థితులు నచ్చక తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం
- రంగారెడ్డి
- January 30, 2023
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.