నిజామాబాద్
వేర్వేరుచోట్ల నాలుగు హత్యలు
మిర్యాలగూడ, వెలుగు : రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో నాలుగు హత్యలు జరిగాయి. మద్యం మత్తులో మొదలైన గొడవ, వివాహేతర సంబంధం, పాతకక్షలు హత్యలకు దారి తీశాయి
Read Moreకళ్యాణ లక్ష్మి చెక్కు ఇయ్యకుండా ఎమ్మెల్యే అవమానించిండు:లబ్ధిదారులు
ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను ఇవ్వకుండా అధికారులు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇబ్బందులు పెడుతున్నారని నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు, యువతులు ఉదయం వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులు వేసి న్యూ ఇయర్ శుభా
Read More2023లో జిల్లాలు పురోగమించాలి: కలెక్టర్లు సి. నారాయణరెడ్డి, జితేశ్ వి పాటిల్
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : న్యూ ఇయర్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్లు సి.నారాయణ
Read Moreరేటు రాక పత్తి అమ్ముతలేరు
కామారెడ్డి , వెలుగు: పత్తికి రేటు రోజు రోజుకు తగ్గుతుండడంతో జిల్లా రైతులు పత్తి అమ్ముత లేరు. గతేడాది దళారులకు పత్తి అమ్మినంక ధర పెరగడంతో,
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామస్తులు, మహిళా మండలి నాయకుల మధ్య నెలకొన్న గ్రామ గ్రంథాలయ స్థలం గొడవ తారా స్థాయికి చేరింద
Read Moreఆహారం కోసం గ్రామాల్లోకి చిరుతలు
జనావాసాల్లో కదలికలు, పశువులపై దాడులతో భయం.. బోన్లు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజల డిమాండ్ ఉమ్మడి జిల్లాలో బాగా వృద్ధి చెందాయంటున్న ఆఫీసర్లు
Read Moreకేరళలో పడవ ప్రమాదం..కామారెడ్డి వాసి మృతి
కేరళ పున్నమడ సరస్సులో బోట్ మునిగిన ఘటనలో కామారెడ్డి వాసి మృతి చెందాడుఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్ధానికులు కాపాడారు. స్థానిక అలప్పుజా . ఆ
Read Moreఅక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను ఆపినందుకు బీజేపీ నేత అరెస్ట్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మానేరువాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక లారీలను బీజేపీ నేత గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అడ్డుకున
Read Moreకామారెడ్డిలో మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా జోలె పట్టి రైతుల భిక్షాటన
ఆఫీసర్లు పట్టించుకోవట్లేదంటూ దున్నపోతుపై నీళ్లు పోస్తూ ర్యాలీ అడుక్కున్న పైసలు తెచ్చి మున్సిపల్ ఆఫీసు ముందు పోసిన్రు కామారెడ్డిలో అన్నద
Read Moreబెల్లంపల్లిలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే హక్కు త
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఎంతో చరిత్ర కలిగిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కనుమరైంది. ప్రజలు, అర్జీదారుల సమస్యలకు పరిష్క
Read Moreసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : విఠల్రావు
నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్&z
Read More












