నిజామాబాద్

బాన్స్​వాడపై సీఎం వరాల జల్లు

బీర్కుర్/బాన్స్​వాడ/వెలుగు : స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్స్​వాడ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్​వరాల జల్లు కురిపించా

Read More

తాను లవ్  చేసిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్నేహితుని హత్య

నందిపేట, వెలుగు :  తాను ప్రేమిస్తున్న అమ్మాయిని తన మిత్రుడు కూడా ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో అన్నదమ్ములు ఇద్దరూ కలిసి అతడిని హత్యచేశారు. మృ

Read More

కాళేశ్వరం ఆషామాషీగా కట్టలే

కాళేశ్వరం ఆషామాషీగా కట్టలే దానివల్ల నిజాంసాగర్​ ఎప్పుడూ నిండే ఉంటది: కేసీఆర్​ కామారెడ్డి , వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టును ఆషామాషీగా.. తమాషా

Read More

తిమ్మాపూర్ ఆలయానికి మరో రూ.7 కోట్లు : సీఎం

తిమ్మాపూర్ ఆలయానికి మరో రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం

Read More

తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం

కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు తిమ్మాపూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి  చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు

Read More

కామారెడ్డి జిల్లాకు నేడు సీఎం కేసీఆర్

కామారెడ్డి, వెలుగు:  సీఎం కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాకు రానున్నారు. బాన్స్ వాడ నియోజకవర్గం.. బీర్కుర్​ మండలం తిమ్మాపూర్​  వేంకటేశ్వర స్వా

Read More

వామ్మో కుక్కలు!

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో కుక్కల బెడద తీవ్రమయింది. వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహన

Read More

యాసంగిలో పత్తి సాగు ట్రయల్స్

రాష్ట్రవ్యాప్తంగా 165 ఎకరాల్లో ప్రయోగం కామారెడ్డి, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్​లో వరికి బదులు పత్తి సాగు పెంచేందుకు వ్యవసాయ శాఖ ట

Read More

కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లోనే 40 కి పైగా కేసులు  

పెరుగుతున్న సైబర్ ​క్రైమ్స్ కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లోనే 40 కి పైగా కేసులు    అకౌంట్ల నుంచి సుమారు రూ. 50 లక్షలు ఖాళీ  గతేడ

Read More

మోడీ చొరవతో భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది : తమిళి సై

నిజామాబాద్ : చిన్న పిల్లల్లో పౌష్టికాహారం లోపం నివారణకు చిరుధాన్యాలను ఉపయోగించుకోవాని గవర్నర్ తమిళి సై పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకంటే భారత్ ఇవాళ అన్

Read More

మార్చికి ముందే  ముండుతున్న ఎండలు

నిజామాబాద్, వెలుగు:  మార్చి రాకముందే  జిల్లాలో ఎండలు మండుతున్నాయి.  గత వారం రోజులుగా 36  డిగ్రీల దాకా   ఉష్ణోగ్రతలు నమోదవుతున

Read More

త్వరలో సీఎం కూతురు జైలుకు : ఎంపీ అర్వింద్ 

త్వరలోనే ముఖ్యమంత్రి కూతురు తీహార్ జైలుకు వెళ్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బీజీపీ ప్రజల పార్టీ.. ప్రజల కోసమే పని చేసే ప

Read More

డేటాఫ్ బర్త్ తప్పుందని లక్ష రూపాయలు కొట్టేసిండ్రు

కామారెడ్డి జిల్లాలో డేటాఫ్ బర్త్ పేరిట సైబర్ మోసం చోటుచేసుకుంది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుభాష్ రావుకు క్రెడిట్ కార్డులో డేటాఫ్

Read More