నిజామాబాద్
పదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్నాశనం చేసిండు : అమిత్ షా
పథకాల పేరుతో వేల కోట్ల లూటీ: అమిత్షా మిషన్ కాకతీయలో అవినీతిని కాగ్ బయటపెట్టింది రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ జైలుక
Read Moreఅధికారంలోకి రాగానే కేసీఆర్ జైలుకే : అమిత్ షా
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పరి
Read Moreభిక్కనూరు మండలంలో 156 లీటర్ల మద్యం పట్టివేత
భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం అక్రమంగా రవాణా చేస్తున్న 156 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.18 కాటన్లలో 180 మిల్
Read Moreబీఆర్ఎస్ అన్ని వర్గాలను మోసం చేసింది .. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్పార్టీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్అధికారంలోకి
Read Moreబీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే : కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు
నన్ను ఓడించేందుకు ఇద్దరు ఒక్కటయ్యారు నా గెలుపును ఎవ్వరూ ఆపలేరు లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుక
Read Moreకాంగ్రెస్ రాగానే రూ.2 లక్షల రుణమాఫీ : బాన్సువాడ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, బుడ్మి, తిరుమలాపూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.
Read Moreబీజేపీ మేనిఫెస్టోతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ : వడ్డీ మోహన్ రెడ్డి
నవీపేట్, వెలుగు: బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి పేర్
Read Moreతెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ సీఎం : ఎంపీ అర్వింద్
గాంధారి(ఎల్లారెడ్డి), వెలుగు: తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కోరారు. గురువారం ఎల్లారెడ
Read Moreపసుపు బోర్డు హామీ నిలబెట్టుకున్నం : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
నిజామాబాద్, వెలుగు: ప్రధాని మోదీ ఇచ్చిన పసుపు బోర్డు హామీ నెరవేరిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బోర్డుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారతాయ
Read Moreరేపు మోదీ.. ఎల్లుండి రాహుల్.. కామారెడ్డిలో అగ్రనేతల సభలు
చివరిరోజు ఆయా పార్టీల ముఖ్యనేతల రోడ్షోలు కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ వారం రోజుల ప్రచారం మరింత కీలక
Read Moreకేసీఆర్కు కాళేశ్వరం ఏటీఎం .. పేదల భూములను లాక్కున్నరంటూ ఫైర్
నిజామాబాద్/సంగారెడ్డి టౌన్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారని, అవినీతికి పాల్పడేందుకే ప్రాజెక్టు అంచనా వ్యయాన్
Read Moreబట్టాపూర్ క్వారీలో రూ.250 కోట్ల దోపిడీ : ఎంపీ ధర్మపురి అరవింద్
బాల్కొండ, వెలుగు: అక్రమ తవ్వకాల ద్వారా బట్టాపూర్ క్వారీలో రూ.250 కోట్ల దోపిడీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్పడ్డారని ఎంపీ ధర్మపురి అర
Read Moreమంత్రి ప్రశాంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి : ప్రదీప్ ఈశ్వర్
బాల్కొండ, వెలుగు: ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప
Read More












