దేశం

Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!

Hydrogen Train: రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా దేశంలో త్వరలోనే  హైడ్రోజన్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోక

Read More

పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలు రాసే 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. సిలబస్‌లో 15శాత

Read More

పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. చిల్డ్రన్స్ డే రోజే ఘటన

గురువారం(నవంబర్ 14) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పిల్లలతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక

Read More

అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ప్రాణాలతో బయటపడ్డ నిండు గర్భిణీ

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. అంబులెన్స్‌లో గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడికి అందులో

Read More

కన్ఫర్డ్ ఐఏఎస్‌‌‌‌గా చంద్రశేఖర్ రెడ్డికి పదోన్నతి..ఉత్తర్వులు రిలీజ్ చేసిన డీవోపీటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన సీనియర్ అధికారి కె.చంద్రశేఖర్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్‌‌‌‌గా పదోన్నతి కల్పిస్తున్నట్లు కేంద్రం వ

Read More

నాగర్‌‌కర్నూల్‌‌లో నైపుణ్యాభివృద్ధి సెంటర్​ పెట్టండి : ఎంపీ మల్లు రవి

కేంద్రమంత్రి రాజ్ నాథ్​కు ఎంపీ మల్లు రవి వినతి న్యూఢిల్లీ, వెలుగు : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఆర్మీ సెలెక్షన్ సెంటర్, ఎన్‌‌సీసీ ట్

Read More

ప్రజా కవి కాళోజీ నిత్య స్మరణీయుడు

కాళోజీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు : ‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంత

Read More

కేటీఆర్ ఢిల్లీ టూర్.. సెటిల్మెంట్లు, బెయిల్ కోసమే : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

‘ఫార్ములా’ కేసు నుంచి తప్పించుకునేందుకు అండర్ కవర్ ఆపరేషన్లు: చామల   బదులుగా మహారాష్ట్రలో బీజేపీకి బీఆర్ఎస్ ​మద్దతు ఇస్తున్నదని

Read More

రిజర్వేషన్ల రద్దుకు రాహుల్ కుట్ర.. తండ్రి లెక్కనే కొడుకు ప్రయత్నాలు: ప్రధాని మోదీ

దేవ్ గఢ్/గొడ్డా/దర్భంగా: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బలహీనం చేసేందుకు ప్

Read More

జార్ఖండ్​లో 66 శాతం పోలింగ్.. 43 స్థానాలకు పూర్తయిన ఎన్నికలు

రాంచీ: జార్ఖండ్  అసెంబ్లీకి బుధవారం మొదటి దశ ఎన్నికలు నిర్వహించారు. ఈ దశలో 43 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. 66.18% పోలింగ్  నమోదైంది. 17

Read More

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)  బుధవారం 400 మార్కును అధిగమించి "అతి తీవ్రమైన

Read More

బుల్డోజర్ న్యాయం..రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు

నోటీసులివ్వకుండా కూల్చివేతలొద్దు రాష్ట్రాలు, యూటీలకు గైడ్ లైన్స్ జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం నిందితుల ఇండ్లు కూల్చడం చట్ట వ్యతిరేకం ఒక్క

Read More

మహారాష్ట్ర ఓటర్లకు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య హెచ్చరిక

ముంబై: కాంగ్రెస్ కు ఓటేస్తే దేశ, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని భారతీయ యువ మోర్చా చీఫ్​, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య మహారాష్ట్ర ఓటర్లను హెచ్చరిం

Read More