దేశం
8 రాష్ట్రాలకు 17 మంది స్పెషల్ అబ్జర్వర్లు
న్యూఢిల్లీ, వెలుగు: లోక్సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 8 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) 17 మంది స్పెషల్ అ
Read Moreత్వరలో మేం కూడా..! మా నలుగురి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు: ఆతిశీ
ఆప్ను చిన్నాభిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపణ ఢిల్లీ మంత్రి ఆరోపణలపై మండిపడ్డ బీజేపీ ఆధ
Read Moreతీహార్ జైలులో అర్ధరాత్రి కేజ్రీవాల్ వాకింగ్
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మొదటి రోజు సరిగా నిద్రపోలేదని జైలు వర్గాలు వెల్లడించాయి. ఆయన తన సెల్ లోని సిమెంట్ దిమ్మ
Read Moreటన్నెల్ అద్భుతం.. ముంబై కోస్టల్ రోడ్ టన్నెల్కు అమితాబ్ ప్రశంసలు
ముంబై: ముంబైలోని మెరైన్ డ్రైవ్-బాంద్రా వర్లీ సీ లింక్ను కలిపే రోడ్ టన్నెల్ను బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మెచ్చుకున్నారు. సోమవారం టన్నెల్లోంచి క
Read Moreఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్
కడప లోక్సభ నుంచి బరిలో షర్మిల న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను కాంగ
Read Moreవరుణ్నే అడగండి: పిలిభిత్ టికెట్పై స్పందించిన మేనక గాంధీ
లక్నో: వరుణ్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంపై ఆయన తల్లి మేనకా గాంధీ తొలిసారి స్పందించా
Read Moreనా బహిష్కరణకు గెలుపుతో జవాబిస్తా: మహువా మొయిత్రా
కోల్కతా: లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా నగర్ ఎంపీగా గెలుపే పార్లమెంట్లో
Read Moreదేశంలో అన్ని సమస్యలకూ కాంగ్రెస్సే మూలకారణం: మోదీ
ఆ పార్టీని దేశమంతటా తుడిచిపెట్టేయాలి: మోదీ కాంగ్రెస్, ఇండియా కూటమి ఉద్దేశాలు ప్రమాదకరం బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నరు రాజస్థాన
Read Moreగ్యారంటీల హోరు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ప్రతిపక్షాల వ్యూహం
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా మారాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్ర
Read Moreచత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్ జిల్లా గంగలూరు అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర పోరు ఘటనాస్థలంలో ఆయుధాలు లభ్యం భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్
Read Moreఏప్రిల్ ఫూల్ వీడియో.. విద్యార్థి ప్రాణం తీసింది
ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా ఫ్రెండ్ను ఫూల్ చేద్దామని అనుకోకుండా ఓ ఇంటర్మీడియేట్ స్టూడెంట్ చనిపోయాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సోమవారం అభ
Read Moreటికెట్ చిచ్చు.. రన్నింగ్ ట్రైన్ నుండి TTEని తోసేసిన ప్యాసెంజర్
కేరళలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడు నెట్టివేయడంతో రన్నింగ్ ట్రైన్ నుంచి కింద పడి ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టిటిఇ) ప్రాణాలు కోల
Read MoreLayoffs : ఫోన్లు చేసి ఉద్యోగాలు పీకేస్తున్న బైజూస్
బైజూస్ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈక్రమంలో సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాని నిర్ణయించుకుంది. దాదాపు 500 మంది ఉద్యోగు
Read More












