దేశం
ఎంపీ మలివాల్ ఆరోపణలు నిజమే: ఆప్ నేత సంజయ్ సింగ్
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోప
Read Moreవామ్మో ... చంద్రుడిపై రైళ్లు కూడా నడుస్తాయా...
చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లాన్ చేస్తోంది. చంద్రుడిపై రైలు బండి కూతపెట్టే రోజు ఎంతో దూరంలో లేదని చెబుతోంది. చందమామ ఉపరితలం చుట్టూ రిలయబ
Read Moreప్రధాని మోదీ ఆస్తి ఎంతో తెలుసా?
ప్రధాని మోదీ తన ఆస్తులను ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మే14వ తేదీ మంగళవారం ఉత్తరప్రదశ్ లోని వారణాసిలో మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వరు
Read Moreక్రైం బ్రాంచి పోలీసులమని బెదిరించి ..రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు
చేసేది ప్రభుత్వం ఉద్యోగం..పైగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో..నేరాలను అడ్డుకోవాల్సిన ఉద్యోగం.. అయినా ఓ పోలీసు, ఓ రిటైర్ట్ పోలీస్ ఇద్దరు..ఓ ఇన్ ఫార్మర్, మరొ
Read Moreవింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య
కుర్కురే స్నాక్స్కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టిం
Read Moreఅధికారంలో వస్తే జీఎస్టీ తొలగిస్తాం:రాహుల్ గాంధీ
మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు, జీఎస్టీ విధించి చిన్న వ్యాపారులను దారణంగా దెబ్బతీశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చిన్ని పరిశ్రమలను అన్నీ మూసి వే
Read Moreకవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటున్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అంగంతకుుడు జైలు అధికారులకు ఫోన్ చేసి జైలును బాంబు పెట్టి పెలుస్తానని బెదిరిం
Read Moreజూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ
అదానీ, మోదీ మీడియా ఏం రాసుకుంటారో రాసుకోండి ఎవరికి భయపడేది లేదు పేద మహిళల ఖాతాల్లో ఏటా రూ. లక్ష వేస్తం యూపీ ఎన్నికల ప్రచారంలో
Read Moreమహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
బెంగళూరు: మహిళ కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టైన మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ కుమారుడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు జైలు నుంచి విడుదలయ్య
Read Moreఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
దేశ ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ ఇచ్చింది...నైరుతి రుతుపవనాలు.. ఇంకొన్ని రోజుల్లో దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను తాకనున్నాయి. కేరళను ఎప్పుడ
Read Moreప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో పోటీలో పాల్గొనకుండా అనర్హత ఓటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు మే14వ
Read Moreఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగారు. నామినేషన్ టై
Read Moreకవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. మే 20 వరకు
Read More












