దేశం
బిగ్ బ్రేకింగ్ : లోక్ సభ స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థి
లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలనుకున్న మోదీ సర్కార్ కు బిగ్ షాక్. ఇండియా కూటమి నుంచి కేరళ రాష్ట్రం కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశ
Read Moreలోక్ సభ స్పీకర్ గా మళ్ళీ ఓం బిర్లా.!
లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లానే కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. గత లోక్సభలో బీజేపీకి చెందిన ఓం బిర్లా స్పీకర్గా ఉన్నారు. ఈ సారి
Read Moreఆంధ్రప్రదేశ్లో 40వేల ఏళ్ల క్రితంనాటి ఆస్ట్రిచ్ పక్షి గూడు
వడోదరలోని MS విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ పక్షి గూడును కనుకొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియ
Read Moreరీల్స్ పిచ్చి... కార్లతో సముద్రంలో ఇరుక్కుపోయిన యువకులు
రీల్స్ పిచ్చి ముదిరిపోతుంది. కొందరు యువతీయువకులు ఇన్ స్టా రీల్స్ కు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. బిల్డింగులపై ను
Read Moreఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
దేశరాజధాని ఢిల్లీలోని ప్రేమ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2024, జూన్ 25వ తేదీ మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలు
Read Moreలోక్ సభ స్పీకర్ రేసులో ఓం బిర్లా, పురంధేశ్వరీ
లోక్ సభ సమావేశాలు రెండో రోజుకు చేరాయి. ఇవాళ కూడా ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. నిన్న ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కొన్న
Read Moreఢిల్లీ మంత్రి అతిషిని హాస్పిటల్కు తరలింపు
గత నాలుగురోజులుగా ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాకోట ఆరాష్ట్ర మంత్రి అతిషి నిరాహార దీక్ష చేస్తున్నారు. హర్యాణా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఢిల్లీ నీటి సమస్
Read Moreరాజ్యాంగ ప్రతులతో కూటమి నిరసన ర్యాలీ
న్యూఢిల్లీ: పద్దెనిమిదవ లోక్సభ తొలి సెషన్ మొదటిరోజు ప్రతిపక్ష ఇండియా కూటమి బలప్రదర్శన చేసింది. కూటమి ప
Read Moreరీల్స్ షేర్ చేసి వేధింపులు.. చెత్త ఏరుకునే వృద్ధుడు సూసైడ్
జైపూర్: డెబ్బై ఏండ్ల వయసులోనూ ఎవరి మీదా ఆధార పడకుండ బతుకుతున్న ఓ వృద్ధుడు.. కొంతమంది ఆకతాయిలు చేసిన పని వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. చెత్త
Read Moreక్షీణిస్తున్న ఆతిశీ ఆరోగ్యం.. నాలుగోరోజుకు చేరిన నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజలకు హర్యానా సర్కారు మరిన్ని నీళ్లు విడుదల చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి ఆతిశీ చేపట్టిన
Read Moreనీట్ పేపర్ లీక్తో యూపీఎస్సీ అలర్ట్.. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సీసీటీవీ కెమెరాలతో సెంటర్లో పర్యవేక్షణ బయోమెట్రిక్తో అభ్యర్థుల ఎంట్రీ ఏర్పాట్లు చేసేందుకు టెండర్లు పిలిచిన యూపీఎస్సీ న్యూఢిల్లీ: నీట్&zw
Read Moreసౌత్ కొరియా ఫ్యాక్టరీలో పేలుడు.. 22 మంది మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడగా, వీరిలో ఇద్ద
Read Moreటాయ్ ట్రెయిన్ బోల్తాపడి.. బాలుడి దుర్మరణం
చండీగఢ్: పంజాబ్లో విషాదం చోటుచేసుకుంది. ఓ మాల్లో టాయ్ ట్రెయిన్ బోల్తా పడి పదేండ్ల బాలుడు మృతి చెందాడు. పంజాబ్&zwn
Read More












