
దేశం
అదానీ ఇష్యూపై దద్దరిల్లిన పార్లమెంట్.. నవంబర్ 28కి రాజ్య సభ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రెండో రోజు పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో అదానీపై అవ
Read Moreఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు డాక్టర్లు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు త
Read Moreఅదానీ ఇష్యూపై చర్చ జరగాల్సిందే.. లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం
అదానీ ఇష్యూపై పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు రగడ కొనసాగుతూనే ఉంది. అదానీ ఇష్యూపై చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్
Read Moreకేంద్రం నుంచి రూ. 50 వేల కోట్లు తెచ్చినం
కాంగ్రెస్ ఎంపీల వెల్లడి కేటీఆర్ లాగా చెల్లి బెయిల్ కోసం సీఎం ఢిల్లీకి రాలేదని కౌంటర్ బీఆర్ఎస్ పదేండ్లలో సాధించలేనిది ఏడాదిలో రేవంత్
Read Moreబీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్స్.. చట్టాల్లో మార్పులు తేనున్న కేంద్రం
న్యూఢిల్లీ: బీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్సును సులభతరం చేసేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74శాతం నుంచి 100శాతానికి
Read Moreహిందువులకు భద్రత కల్పించండి: బంగ్లా ప్రభుత్వానికి భారత్ సూచన
న్యూడిల్లీ: బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీలకు భద్రత కల్పించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ కోరింది. హిందూ లీడర్ చిన్మయ్ కృష్ణదాస
Read Moreకులగణన డేటా పబ్లిక్ డొమైన్లో పెడ్తం : మంత్రి పొన్నం
న్యూఢిల్లీ, వెలుగు: కులగణన సేకరణ తర్వాత పూర్తి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అనంతరం ప్రజలతో
Read Moreవరంగల్ ఎయిర్ పోర్ట్ను వంద శాతం పూర్తి చేస్తం: రామ్మోహన్ నాయుడు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నదని పౌర వి
Read Moreమళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలి: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలని కోర
Read Moreరాజ్యాంగ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: రాజ్యాంగం ద్వారానే సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎగ్జిక్
Read More77 ఏళ్ల వృద్ధురాలికి వాట్సప్ కాల్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 4 కోట్లు దోపిడీ
ముంబై: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఓ వృద్దురాలి( 77)ని వాట్సాప్ కాల్ ద్వారా దాదాపు నెల రోజులపాటు డిజిటల్
Read Moreరాజ్యాంగబద్ధంగానే పని చేసిన..ఎప్పుడూ పరిధి దాటలే: మోదీ
నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లిన జమ్మూలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.. టెర్రరిజానికి బదులిస్తం భవిష్యత్తు ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పన
Read Moreపద్మవ్యూహంలో అబూజ్మడ్.. బేస్ క్యాంప్లతో కంగారెత్తిస్తున్న కగార్
మావోయిస్టు అగ్ర నేతలే లక్ష్యంగా చత్తీస్గఢ్ దండకారణ్యంలోకి చొచ్చుకెళ్తున్న గ్రేహౌండ్స్ బేస్ క్యాంప్లతో కంగారెత్తిస్తున్న ‘కగార్&r
Read More