దేశం
కుల్గామ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు, జవాన్ మృతి
జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఒక సైనికుడు వీరమరణం పొందాడు. కుల్గాం జిల్లాల
Read Moreబ్రిటన్ ప్రధాని స్టార్మర్కు ప్రధాని మోదీ విషెస్..ఇండియాకు రావాలని ఆహ్వానం
న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం (జూలై6) బ్రిటన్ ప్రధానితో మోదీ ఫోన్ లో మా
Read Moreగుజరాత్లో కుప్పకూలిన భవనం..శిథిలాల్లో చిక్కుకున్న 15మంది నివాసితులు
సూరత్ లోని సచిన్ ప్రాంతాలో శనివారం( జూలై 6) మధ్యాహ్నం ఐదంస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద 15 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘట న స్థలానికి
Read Moreఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీలు మృతి
ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా లోని బద్రీనాథ్ హైవేపై శనివారం (జూలై 6) ఈ ప్
Read MoreJagannath Rath Yatra 2024: 50 ఏళ్ల తరువాత జులై 7న ఒకే రోజు మూడు వేడుకలు
ఆషాడ శుద్ధ విదియ ( జులై 7) నాడు జరిగే పూరీ రథోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ ఏడాది జూలై 7 న రథయాత్ర జరగనుంది. ఈ ఏడాది(2024)ప్రత్యేకత ఏంటంట
Read Moreదేవుడా ఏంటీ ఘోరం: ఎగ్ పఫ్ డబ్బాల్లో ఎలుకలు తిరుగుతున్నాయి..!
సరదాగా అలా బయటికి వెళ్లినప్పుడుగానీ..లేదా ప్రయాణాల్లో గానీ మనం తరుచుగా రైల్వే స్టేషన్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ ను తింటుంటాం. కానీ ఈ మధ్య
Read MoreBattle tank Zorawar: ఇండియన్ ఆర్మీకోసం లైట్ యుద్ధ ట్యాంక్..టెస్టింగ్ సక్సెస్
Battle tank Zorawar: భారత ఆర్మీ కోసం డీఆర్డీఏ కొత్త యుద్ద ట్యాంక్ ను తయారు చేసింది. జొరావర్ అని పిలువబడే ఈ లైట్ వెయిట్ యుద్ధ ట్యాంక్ను శనివారం
Read Moreకేంద్ర బడ్జెట్ సెషెన్ కు ఆమోదం.. జూలై 23న పార్లమెంట్లో
జూలై 22 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 23న పార్లమెంట్ లో 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కే
Read Moreవర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్
తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్
Read Moreబీహార్ లో పిడుగుల వాన.. 9 మంది నిలువునా కాలిపోయారు..!
బీహార్లో పిడుగు వానలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు జూలై 6
Read Moreఅమర్నాథ్ యాత్రకు బ్రేక్.. ఎందుకంటే?
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర రెండు మార్గాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్ట్ 19న ముగుస్తోంది. అయితే భారీ వర్షాల కారణంగా జూలై 6 గుహ మందిరా
Read Moreబోలే బాబానే చెప్పాడు : తొక్కిసలాటకు కారణమైన వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోలేరని
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా ఫుల్రాయ్ గ్రామంలో జరిగిన సత్సంగ్లో కార్యక్రమంలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Read Moreరక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లుగా నమోదైందని రక్షణ
Read More












