దేశం

హర్యానాలో పోలింగ్​ ప్రశాంతం.. 61 శాతం పోలింగ్ నమోదు

ఓటేసిన సీఎం సైనీ, మనోహర్​లాల్​ కట్టర్​, భూపిందర్ ​సింగ్  తొలిసారి ఓటేసిన మను బాకర్​ చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశ

Read More

ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం

దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో సాంకేతిక సమస్య తలెత్తింది. శనివారం (అక్టోబర్ 5) మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలైన సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా సంస్థ

Read More

Sabarimala: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం....ఈ సారి వాళ్లకు మాత్రమే అయ్యప్ప దర్శనం

శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది ఆన్ లైన్  బుకింగ్  ద్వారానే దర్శనానికి భక్తులకు పర్మిషన్ ఇస్తున

Read More

ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. కాంగ్రెస్ కూటమి వైపే జమ్మూ ఓటర్ల మొగ్గు

శ్రీనగర్: దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. జమ్మూ కాశ్మీర్‎లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశ

Read More

Exit Polls: హర్యానాలో ఎగ్జిట్ పోల్స్..

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. హర్యానాలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో

Read More

Exit Polls: హర్యానాలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే..

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ నిర్వహించారు. 61 శాతం ఓటింగ్​ నమోదు అయింది. 1027 మంది అభ్యర్థులు

Read More

హర్యానాలో ముగిసిన పోలింగ్..61 శాతంపైగా ఓటింగ్​

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ప్రశాతంగా ముగిసింది. శనివారం (అక్టోబర్ 5, 2024) సాయంత్రం 5గంటల వరకు 61 శాతం పోలింగ్​ నమోదు అయింది. మొత్తం 90 అసెంబ్

Read More

రిచ్ దేవుడు : 2 వేల కోట్ల డిపాజిట్.. 271 ఎకరాల భూములు..

రిచ్ దేవుడు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది తిరుమలలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి..  ఆ దేవదేవుని ఆస్తుల విలువ సుమారు రూ. 3లక్షల కోట్

Read More

నల్లా నీళ్లు తాగి.. 500 మందికి అస్వస్థత

కర్నాటకలోని ఉడిపి జిల్లాలో నల్లా నీళ్లు తాగి 500  మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.  ఉప్పుండాలో స్థానిక  ఓవర్‌హెడ్ ట్యాంక్ నుంచి

Read More

ఊహాగానాలకు చెక్: పాక్ పర్యటనపై కేంద్రమంత్రి జైశంకర్ క్లారిటీ

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ నెల (అక్టోబర్ 5)లో దాయాది దేశం పాకిస్థాన్‎లో పర్యటించనున్నారు. పాక్ వేదికగా జరగునున్న షాంఘై కోఆపరేష

Read More

Viral video: రసగుల్లలో ఎలుకల స్విమ్మింగ్..ఢిల్లీ స్వీట్స్ షాపు స్పెషల్

అది ఢిల్లీలోని ఓ ఫేమస్​ స్వీట్ షాపు..స్వీట్​ప్రియులైన కస్టమర్లతో కిటకిటలాడుతోంది. ఓ పక్క స్వీటీ కొనుగోలుతో కస్టమర్లు బిజీగా ఉంటే..మరో పక్క డిస్ ప్లే క

Read More

ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ .. 1500 మంది బలగాలు..48 గంటల ఆపరేషన్..36 మంది హతం

ఛత్తీస్‌గఢ్ లో అక్టోబర్ 4న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 36 మంది మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టుల మృ

Read More

రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల

ముంబై: రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పీఎం కిసాన్ నిధులు విడుదల అయ్యాయి. మహారాష్ట్ర పర్యటలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోడీ ఇవా

Read More