
దేశం
Provident fund big update: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకనుంచి PF ను డైరెక్టుగా ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..పీఎఫ్ డ్రా చేసుకునేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు..సాధారణంగా పీఎఫ్ అకౌంట్లో డబ్బును విత్డ్ర
Read Moreసియారామ్ బాబా ఇక లేరు
నర్మదా పుత్రుడిగా ఖ్యాతి కడసారిచూపు కోసం ఆశ్రమానికి భక్తుల క్యూ అంత్యక్రియలకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భోపాల్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
Read Moreహెడ్ మాస్టర్లా వ్యవహరిస్తున్నారు.. సభలో అతిపెద్ద డిస్టబెన్స్ చైర్మనే: AICC చీఫ్ ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: రాజ్య సభలో అతిపెద్ద డిస్టబెన్స్ చైర్మన్ జగదీప్ ధన్కడేనని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్య సభ చైర్మన్పై అవిశ్వాస తీర
Read Moreమహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. శివసేనకు గుండె పగిలే వార్త చెప్పిన బీజేపీ లీడర్..!
ముంబై: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి కేబినెట్ 2024, డిసెంబర్ 14 నాటికి వ
Read More498A చట్టం దుర్వినియోగం అవుతోంది: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య..సుప్రీంకోర్టును కూడా కదిలించింది. మహిళలు చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పింది. తెలంగాణకు చెందిన ఓ వ్
Read Moreఎవరీ నికితా సింఘానియా..? ట్రెండింగ్లో యాక్సెంచర్ ఐటీ కంపెనీ.. !
భిన్నత్వంలో ఏకత్వం కలగలిసిన మన సమాజంలో అందరూ సమానమేనని చెబుతారు. ఎవరికీ వేధించే హ క్కు లేదని వాదిస్తారు. మరి ఆడ, మగ విషయంలో ఆ సమన్యాయాన్ని పాటిస్తున్న
Read Moreరాహుల్ వర్సెస్ కల్యాణ్.. మరోసారి ఇండియా కూటమిలో భిన్న స్వరాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. బిలియనీర్ గౌతమ్ అదానీ లంచం ఆరోపణలపై చర్చకు పట్టబడుతూ ప్రతి రోజు ఉభయ సభలు ప్రార
Read Moreతెలంగాణలో అమృత్ స్కీం అవినీతిపై కేంద్రం మౌనమెందుకు: బీఆర్ఎస్ ఎంపీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అమృత్ స్కీంలో జరిగిన అవి
Read Moreఆటో డ్రైవర్ బిడ్డ పెండ్లికి రూ.లక్ష.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ హామీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ దూసు
Read Moreకిరాణా షాప్లో సరుకులమ్మిన రాహుల్
న్యూఢిల్లీ: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సేల్స్ మెన్ గా మారారు. మంగళవారం ఢిల్లీలోని భోగల్ ఏరియాలో ఉన్న ఓ కిరాణషాపులో దాదాపు మూడు గంటల పాటు
Read Moreవ్యాన్ను ఢీకొట్టిన లారీ..ఏడుగురు మృతి.. యూపీలోని హాథ్రస్ జిల్లాలో ఘటన
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మధుర–బరే
Read Moreవచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వాడాలి.. మహారాష్ట్రలో మరో గ్రామం తీర్మానం
పుణె: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గల కొలెవాడి గ్రామసభ.. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని తీర్మానించింది. దీంతో మహారా
Read Moreకరాచీలో పుట్టి గోవాలో పెరిగిన వ్యక్తి.. 43 ఏండ్ల తర్వాత భారత పౌరసత్వం
ఏళ్లుగా సిటిజన్ షిప్ కోసం ప్రయత్నం పనాజీ: పాక్ లో జన్మించి గోవాలో నివసిస్తున్న వ్యక్తికి 43 ఏండ్ల తర్వాత భారత పౌరసత్వం లభించింది. ఈ మేరకు మంగళ
Read More