దేశం
ఎన్ఆర్సీని ఒప్పుకోం.. యూసీసీని అనుమతించం: జార్ఖండ్ సీఎం హేమంత్
తేల్చిచెప్పిన జార్ఖండ్ సీఎం హేమంత్ రాంచీ: బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి
Read Moreద్వేషంతో ఏం సాధించలేం .. రాజకీయాల్లో ప్రేమను పంచండి: రాహుల్ గాంధీ
రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడాలని పిలుపు నాన్న హంతకురాలిని ప్రియాంక కౌగిలించుకున్నది అలాంటి చెల్లి ఉండటం అదృష్టం వయనాడ్ (కేరళ): రాజ్యా
Read Moreహౌరా మెయిల్ లో పేలుడు
చండీగఢ్: హౌరా మెయిల్ జనరల్ కోచ్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ రైల
Read Moreఅప్పుడు బాబాయ్కి ఓటేశారు.. ఇప్పుడు నాకు వేయండి.. ఓటర్లకు అజిత్ పవార్ విజ్ఞప్తి
బారామతి: లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కు ఓటేశారని అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తనకు ఓటేయాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కోరారు. బారా
Read Moreసిమెంట్ కంపెనీల మార్జిన్లు డౌన్
న్యూఢిల్లీ : సిమెంట్ కంపెనీల మార్జిన్లు సెప్టెంబర్ క్వార్టర్లో మార్జిన్లు తగ్గాయి. తక్కువ అమ్మకాలు, తక్కువ ధరలే ఇందుకు కారణమని ఇవి అంటున్నాయి.
Read Moreఅమెరికాలో డాక్టర్ రెడ్డీస్ మందుల రీకాల్
న్యూఢిల్లీ : రక్తంలో అధిక కాల్షియం స్థాయులు, హైపర్ పారా థైరాయిడిజం చికిత్సకు ఉపయోగించే 3.3 లక్షల
Read Moreవైజాగ్ స్టీల్కు రూ. 1,650 కోట్లు ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)/వైజాగ్స్టీల్లో ప్రభుత్వం దాదాపు రూ. 1,650 కోట్లు పెట్టుబడి పెట్
Read Moreమరోసారి ధరల మోత!.. ఎఫ్ఎంసీజీ కంపెనీల సంకేతాలు
తగ్గుతున్న మార్జిన్లు పడిపోతున్న అమ్మకాలు అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళన న్యూఢిల్లీ : షాంపూలు, సబ్బులు, బిస్కెట్ల వంటి ఫాస్ట్మూవబుల్ కన్జూమర
Read Moreసంపన్నుల కోసమే మోదీ పనిచేస్తున్నరు: ప్రియాంక
వయనాడ్ (కేరళ): రాహుల్ గాంధీ సత్యం కోసం పోరాడుతున్నారని వయనాడ్ ప్రజలకు మాత్రమే అర్థమైందని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల హక్కులు.. రాజ్యాంగాన్ని రక్షించ
Read Moreరూ. 500 కే సిలిండర్.. మహిళలకు రూ. 2,100
దీపావళి, రక్షా బంధన్కు 2 సిలిండర్లు ఉచితం బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ వితంతువులు,దివ్యాంగులకు 2,500 పెన్షన్ అధికారం
Read Moreయూపీ సీఎం యోగికి బెదిరింపు.. ముంబై పోలీసులకు మెసేజ్
గంటల్లోనే నిందితురాలి అరెస్ట్ ముంబై: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. మహారాష్ట్ర మ
Read Moreకేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత
డెహ్రాడూన్: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని బంద్ చేశారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు చ
Read Moreబ్యాటరీలు, బ్లేడ్లు ఎలా మింగావ్రా..! 15 ఏళ్ల బాలుడి కడుపులో 56 వస్తువులు
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్కు చెందిన 15 ఏళ్ల బాలుడు విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు గంటలపాటు శ్రమించి అతని కడుపులోని 56 వస్తువుల
Read More












