దేశం
మీరట్లో భారీ ఎన్ కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ హతం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్, నోయిడా ప్రాంతాలు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఈ రెండు ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంటర్లు జరిగాయ
Read Moreమాజీ ఎంపీ సజ్జన్కు జీవితఖైదు.. మరణశిక్ష వేయాల్సిందేనన్న సిక్కు లీడర్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు రౌస్ అవెన్యూ కోర్టు జీవితఖైదు విధించింది.
Read Moreహైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: హైపర్ లూప్ ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటీ మద్రాస్ తొలి టెస్ట్ ట్రాక్ను 422 మీటర్ల మేర ట్రాక్ను సిద్ధం చేసిందని రైల్వే మంత్రి అశ్వ
Read Moreతమిళనాడులో బస్సు,కారు ఢీ..చెలరేగిన మంటలు.. ఐదుగురు మంటల్లో కాలిపోయారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (ఫిబ్రవరి 26) తెల్లవారు జామున కరూర్ జిల్లా కుళితలై హైవే పై బస్సు, కారు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి
Read Moreలిక్కర్పాలసీతో రూ.2వేల కోట్ల నష్టం.. మళ్లీ తెరపైకి తెచ్చిన బీజేపీ సర్కార్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం హాట్హాట్గా ప్రారంభమయ్యాయి. సభనుద్దేశించి లెఫ్టినెంట్గవర్నర్వీకే సక్సేనా ప్రసంగం తర్వాత ఢిల
Read Moreమహాకుంభమేళా ఇవాళ్నే లాస్ట్.. పుణ్యస్నానానికి కోటి మంది భక్తులు!
నేటితో ముగియనున్న మహా కుంభమేళా ఇయ్యాల్నే చివరి పుణ్య స్నానం.. త్రివేణి సంగమానికి పోటెత్తుతున్న భక్తులు శివరాత్రి కావడంతో కోటి మంది స్నానాలు చేస
Read Moreతమ్ముడు, ప్రేయసితో సహా ఐదుగురిని సుత్తితో కొట్టి చంపిండు.. కొద్ది గంటల్లోనే ఐదు మర్డర్లు
తిరువనంతపురం: నానమ్మను, కన్నతల్లిని, తమ్ముడినీ వదల్లే.. ఒకరితర్వాత మరొకరిపై తీవ్రంగా దాడి చేశాడు. పెదనాన్న, పెద్దమ్మనూ హతమార్చాడు. ఆఖరుకి ప్రియురాలిని
Read More2026 నుంచి ఏడాదికి రెండు సార్లు CBSE పదో తరగతి పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ సిలబస్లో జరిగే పదో తరగతి పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 విద్యా సంవత్సరం నుంచి పదో
Read Moreత్రిభాషా సూత్రంపై వివాదం వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళ నటి...
తమిళనాడులో త్రిభాషా సూత్రంపై వివాదం ముదిరిన వేళ బీజేపీకి షాక్ తగిలింది.. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు రంజనా నచియార్ పార్టీకి రాజీనామా చేశారు.ఆమె
Read Moreఅద్భుతం తల్లీ అద్భుతం : వీడియో కాల్ ఫోన్ కు కుంభమేళాలో పవిత్ర స్నానం
ఈ ఐడియా అద్భుతం.. మహా అద్బుతం.. ఐడియాలకు ఇండియాలో కొదవ లేని నిరూపిస్తున్నారు జనం. కుంభమేళాలో పవిత్ర స్నానం చేయటం కామన్.. అక్కడికి వెళ్లలేని వాళ్లు తమ
Read Moreమ్యాట్పైనే ప్రాణాలు విడిచిన వుషు ప్లేయర్.. ఎందుకీ మరణాలు..?
దేశంలో గుండెపోటు మరణాలు అధికమవుతున్నాయి. అప్పటివరకూ చలాకీగా తిరుగుతున్న వారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న
Read Moreన్యాయం కోసం హైకోర్టుకు శివుడు.. కోర్టు ఆదేశాలతో దేవుడే గెలిచాడు..!
చంఢీగర్: న్యాయం కోసం పరమశివుడు కోర్టు మెట్లెక్కాడు. ఈ మహాశివరాత్రికి తన గుడిని తెరిపించాలని న్యాయస్థానాన్ని కోరాడు. దేవుడి వినతిని పరిశీలించిన న్యాయస్
Read Moreక్రెడిట్ కార్డు తీసుకుంటేనే ఇంటర్వ్యూకు రండి: సరికొత్త జాబ్ స్కాం వెలుగులోకి..
మోసపోయే వారు ఉన్నంతవరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇవ్వగలమో.. లేదో చెప్పడానికి క్రెడిట్ కార్డు ఎందుకు చె
Read More












