దేశం

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ఇక గుడ్ బై

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే.. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు. వీటిపై జూలై 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Read More

పారిశ్రామిక దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

పారిశ్రామిక దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. పల్లోంజీ మిస్త్రీ నేతృ

Read More

విశ్వాస పరీక్షపై గవర్నర్ను కలవనున్న బీజేపీ, షిండే వర్గం

 మహారాష్ట్ర  రాజకీయ సంక్షోభం గంట..గంటకో ట్విస్ట్ తో  కీలక మలుపు తిరుగుతోంది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష పెట్టాలని బీజేపీ సిద్ధమవుతు

Read More

రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలోనే రెస్ట్ తీసుకోవచ్చు

రెబల్ ఎమ్మెల్యేలకు జులై 11 వరకు పని లేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. వారంత గౌహతిలోనే రెస్ట్ తీసుకోవచ్చన్నారు. రెబల్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేస్

Read More

మాతో 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రోజు రోజుకు ఏక్ నాథ్ షిండేకు మద్ధతు పెరుగుతోంది. ఇప్పటికే 39 మంది రెబల్ నేతలు గౌహతిలో ఉన్నారు. ప్రస్తుతం మర

Read More

జర్మనీ నుండి యూఏఈ వెళ్లిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ యూఏఈ వెళ్లారు. జర్మనీలో జరిగిన జీ7 సమ్మిట్ పాల్గొన్న మోడీ అక్కడినుండి యూఏఈ వెళ్లారు. యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్

Read More

పీవీ 101వ జయంతి.. ప్రముఖుల నివాళి..

క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానీ పీవీ నరసింహారావు 101వ జయంతిన

Read More

దేశంలో కొత్తగా 11,793 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు తగ్గాయి. నిన్న 17వేల కేసులు నమోదవగా..గత 24 గంటల్లో 11,793 కరోనా కేసులు నమోదయ్య

Read More

అమర్ నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అమర్ నాథ్ యాత్ర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. అయితే కరోనా తగ్గడంతో ఈ ఏడాది నుంచి యాత్

Read More

అసోంలో వరద విలయం

అసోంను వానలు..వరదలు వదలడం లేదు. వరుణుడు పగబట్టినట్టు బీభత్సం సృష్టిస్తున్నాడు.రాష్ట్రంలోని పలు జిల్లాలో వరదనీటిలో మునిగిపోయాయి. కొన్ని రోజులుగా క

Read More

ఉద్దవ్ ఠాక్రే చేసిన తప్పేంటో ధైర్యంగా చెప్పాలి

రెబల్ ఎమ్మెల్యేలు తమని తాము అమ్ముకున్నారని శివసేన నేత ఆదిత్య ఠాక్రే అన్నారు. వాళ్లు రెబల్స్ కాదని ద్రోహులని.. ఇలాంటి వాళ్లు మళ్లీ ఎప్పటికి గెలవలేరని వ

Read More

అనర్హత నోటీసులపై జూలై 11 వరకు చర్యలొద్దు

అనర్హత నోటీసులపై ఇప్పుడే చర్యలు తీసుకోవద్దన్న సుప్రీం  తదుపరి విచారణ జులై 11 తేదికి వాయిదా వేసిన కోర్టు న్యూఢిల్లీ/ ముంబై/ గౌహతి: శివసే

Read More

ఈడీ సమన్లను ఉద్దేశిస్తూ షిండే కొడుకు ఎద్దేవా

ముంబై: ‘ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు అందుకున్న సంజయ్​ రౌత్​కు నా అభినందనలు’.. అంటూ మహారాష్ట్ర ఎంపీ, ఏక్​నాథ్​ షిండే కొడుకు శ్

Read More