దేశం

కారును ఢీ కొట్టిన లారీ.. ఐదుగురు మృతి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చిదంబరం నుంచి కడలూరు వెళున్న లారీ ఎదురుగా వస్తున్న కార

Read More

హైడ్రా కూల్చివేతలపై ఎన్​హెచ్ఆర్సీకి బాధితులు

న్యూఢిల్లీ, వెలుగు: ముందస్తు సమాచారం లేకుండా మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలోని దాదాపు 200  గుడిసెలను హైడ్రా  తొలగించిందని ఆరోపిస్తూ బాధితుల

Read More

సొంత నియోజకవర్గం నుంచే వినేష్ ఫోగట్ నామినేషన్

చండీగఢ్: స్టార్​ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నామినేషన్​ వేశారు. బుధవారం హర్యానాలోని జింద్ జిల్లా జులానా అసెంబ్లీ స్థానం నుంచి ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు.

Read More

బరితెగించారు: లడఖ్​బార్డర్లో చైనా దురాక్రమణ

4 వేల చ.కి.మీ. భారత భూభాగం కబ్జా: రాహుల్ గాంధీ డ్రాగన్ కంట్రీని ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ ఫెయిల్  మా దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం..ఈడీ కేసులో పిళ్లైకి బెయిల్

సీబీఐ కేసులో కోర్టు ముందుకు ఎమ్మెల్సీ కవిత న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీగా దర

Read More

రాష్ట్రంలో వరద నష్టంపై అమిత్ షాకు రిపోర్ట్

అందజేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్   న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతోపాటు ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ప్రాథమి

Read More

ప్రపంచంలోని ప్రతి డివైజ్​లో.. మేడిన్ ​ఇండియా చిప్​

అదే మా కల.. భారత్​లో చిప్​లకు కొరత రాదు: మోదీ భారత్​ను సెమీ కండక్టర్​ పవర్​హౌస్​గా మారుస్తం దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్  ఢిల్ల

Read More

ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చ

Read More

70 ఏండ్లు దాటినోళ్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా

వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ స్కీం వర్తింపునకు కేంద్రం ఓకే 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి జల విద్యుత్ ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లు ఐదే

Read More

కాంప్రమైజ్ అంటే ఇదీ: రిటర్న్ తీసుకోని లేడీస్ లోదుస్తులు.. అలాగే ధరించి వెరైటీ నిరసన..

బ్లింకిట్. ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. కళ్లు మూసి తెరిచే లోపు ఆర్డర్ చేసిన వస్తువును తీసుకొచ్చి ఇస్తామని ఈ సంస్థ ప్రకటనలు కూడా గట్టిగానే ఇస్తుంద

Read More

సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్: ఫ్రీగా విమానాల్లో,రైళ్లలో తీర్థయాత్రలు

వయసుపడ్డ పెద్దలు  దేశంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించాలని బలంగా కోరుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలతోపాటు ఉత్తరాదికీతీర్థయాత్రలు

Read More

70 ఏళ్లు పైబడిన వారికి గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స

70 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఆయుష్మాన్ భారత్ (పీఎం జన్ ఆరోగ్య యోజన) కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల వరకు ఉచి

Read More

నగలు  పోయాయా.... అయితే ఈ గుళ్లో మొక్కులు చెల్లిస్తే దొరుకుతాయట..

మనదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయానికి ఒక చారిత్ర ఒకొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అంతేకాదు కొన్ని ఆలయాలను దర్శించుకోవడం వ

Read More