దేశం
కంగనాపై హేమమాలిని సెటైర్
వచ్చే ఎన్నికల్లో యూపీ రాష్ట్రంలో మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారనే ఊహాగానాలపై తాజాగా బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ, హేమమాలిని స్పందించారు.
Read Moreఅంకితా భండారి హత్య కేసులో మాజీ మంత్రి కొడుకు అరెస్ట్
ఉత్తరాఖండ్ : రిసెప్షనిస్ట్ అంకితా భండారి (19) హత్య కేసు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యువతి హత్యపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సీర
Read Moreఉత్తరాఖండ్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా కైలాస మానససరోవ&z
Read Moreదేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలోని గురుగ్రామ్ లో రోడ్
Read Moreఆయన హయాంలో దేశ ఆర్థిక ప్రగతి నిలిచిపోయింది
ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి యూపీఏ హయాంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అసాధారణమైన వ్యక్తే.. కానీ ఎం
Read Moreటీఆర్పీ రిగ్గింగ్ స్కాం: రిపబ్లిక్ టీవీకి వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న ఈడీ
టీఆర్పీ రిగ్గింగ్ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ న్యూస్ ఛానల్ కు వ్యతిరే
Read Moreప్రభుత్వ హామీతో నిరసన విరమించిన రైతులు
హర్యానాలో రైతులు నిరసన విరమించారు. వరి ధాన్యాన్ని త్వరగా సేకరించాలని డిమాండ్ చేస్తూ 21 గంటల పాటు జాతీయ రహదారిని అన్నదాతలు దిగ్బంధించారు. అయితే ప్
Read Moreగంగాజలాన్ని చిలకరిస్తూ.. డెడ్ బాడీని 18 నెలలు ఉంచుకున్నారు
కోమాలో ఉన్నాడనుకొని ఉత్తరప్రదేశ్ లోని ఓ కుటుంబం దాదాపు 18నెలలు శవాన్ని తమ ఇంట్లోనే ఉంచుకుంది. చనిపోయాడని అధికారులు ధ్రువీకరించినా.. అంత్యక్రియలు
Read Moreయూఎన్ జనరల్ అసెంబ్లీ: పాక్ పై విరుచుకుపడిన భారత్
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా పాక్ పై భారత్ విరుచుకుపడింది. ముంబై ఉగ్రదాడికి కారణం ఎవరని భారత ప్రతినిధి మిజిటో వినితో ప్రశ్నించారు. పొర
Read Moreకేరళలో చేపట్టిన హర్తాల్ (బంద్) హింసాత్మకం
తిరువనంతపురం/కొచ్చి: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఆఫీసులు, లీడర్ల ఇండ్లపై దర్యాప్తు సంస్థల రెయిడ్స్ను వ్యతిరేకి
Read Moreసర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అర్బన్ నక్సల్స్ అడ్డుకున్నరు
ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ల సమావేశంలో ప్రధాని మోడీ అహ్మదాబాద్: గుజరాత్లోని నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అర్బన్ నక
Read Moreకాంగ్రెస్ చీఫ్ ఎవరు? కొనసాగుతున్న ఉత్కంఠ
కౌన్ బనేగా కాంగ్రెస్ చీఫ్? కొనసాగుతున్న ఉత్కంఠ.. పోటీ చేస్తానన్న గెహ్లాట్ రాజస్థాన్ కొత్త సీఎం ఎంపిక సోనియా చూస్కుంటరని వెల్లడి రేసు
Read Moreరెండో టీ20లో భారత్ విజయం
నాగపూర్: ఆస్ట్రేలియాతో ఇవాళ జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 8 ఓవర్లలో 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్...
Read More












