దేశం
భారత వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొన్న ఫ్రెంచ్
రాజస్థాన్ జోధ్ పూర్ లో భారత వైమానిక దళం విన్యాసం ఆకట్టుకుంది. గతవారం రోజుల నుంచి కొనసాగుతున్న విన్యాసాల్లో ఫ్రెంచ్ వైమానిక దళం పాల్గొంది. ఇరు దేశ
Read Moreకేదార్ నాథ్, యమునోత్రి యాత్రలలో రికార్డు వ్యాపారం
ఈ ఏడాది కేదార్ నాథ్, యమునోత్రి యాత్రల ద్వారా సుమారు రూ.211 కోట్ల వ్యాపారం జరిగిందని గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ ఎండీ బన్సిధర్ తివారీ తెలిపారు. కేదార్ న
Read Moreజ్ఞానవాపి మసీదు కేసుపై విచారణ నవంబర్ 14కు వాయిదా
జ్ఞానవాపి మసీదు వివాదంపై దాఖలైన పిటిషన్పై వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను వాయిదా వేసింది. సంబంధిత న్యాయమూర్తి నేడు ఫాస్ట్ట్రాక్&
Read Moreరాజస్థాన్లో పేపర్ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి
కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు, ఏ నిమిషానికి ఎలాంటి పరిస్థితుల్లో మృత్యువాత పడతారో ఊహించని పరిస్థితి ఏర్పడి
Read Moreఅద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ఆయన 95వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాక
Read Moreబ్లూ టిక్ కోసం చెల్లింపులపై స్పందించిన ట్విట్టర్ తొలి యూజర్
ట్విట్టర్ లో మార్పులకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. రోజుకు ఇన్ని వార్తలు చదువుతున్నాం కదా.. ఇంతకీ తొ
Read Moreఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..ఏక్యూఐ 321
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 321 చేరినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచులా వాయు కాలుష్యం కమ్మేసిందన్నారు. నోయిడ
Read Moreఅమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ
ముంబై : నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆయన తండ్రిపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
Read Moreమోర్బి ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్ హైకోర్టు నోటీసులు
అహ్మదాబాద్: గుజరాత్లోని మోర్బిలో కేబుల్ బ్రడ్జి కూలిన దుర్ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రస్తుత స్థితిపై నవంబర్ 14లోపు నివే
Read Moreజార్ఖండ్ సీఎం సోరెన్కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం
Read Moreఢిల్లీలో మెరుగుపడ్డ ఎయిర్ క్వాలిటీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. దీంతో ప్రైమరీ స్కూళ్లను బుధవారం నుంచి రీఓపెన్ చేయనున్నట్లు కేజ్రీవాల్ సర్కారు ప్రక
Read Moreకోర్టు నంబర్ 1లో మొదలై.. అక్కడే ముగిసింది : సీజేఐ జస్టిస్ యూయూ లలిత్
50 వ సీజేఐగా రేపు ప్రమాణం చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తన ప్రయాణం 37 ఏండ్ల పాటు కొనసాగిందని, ఈ కాలంలో లాయర్గా,
Read Moreఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాపై 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్
103వ రాజ్యాంగ సవరణను సమర్థించిన సుప్రీంకోర్టు బెంచ్ అనుకూలంగా జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేది, జస్టిస్ పర్దీవాలా వ్యతిరేకంగా జస్టిస్ భట్ తీర
Read More












