దేశం
కర్ణాటకలో చర్చిని ధ్వంసం చేసిన దుండగులు
కర్ణాటకలోని మైసూరులోని ఓ చర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆ చర్చిలో ఉన్న బేబీ జీసెస్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
Read Moreఆ నాలుగు వేరియంట్లతోనే చైనాలో కరోనా వ్యాప్తికి : ఎన్ కే అరోరా
చైనాలో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా తెలిపారు. చైనాలో కరోనా వ్యాప్తికి న
Read Moreవిదేశీ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొవిడ్ మార్గదర్శకాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్కు వచ్చే విమాన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా కరోనా మార్గదర్శకాలను విడుదల చేసింది. యూఏఈ నుంచి భారత్కు ఎయిర్ ఇండియాలో వ
Read Moreఆన్లైన్లో పార్టీ కండువాలు దొరుకుతున్నై
ఇంటికి, వంటగదికి, ఆఫీస్ కి ఏ వస్తువు కావాలన్నా జనాలు ఆన్ లైన్ షాపింగ్ సైట్ల వైపు చూస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఒక్కనొక్కు నొక్కితే చాలు కావాల్సినవన్నీ
Read Moreలారీల నిండా ఆయుధాలు.. భారత్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు, భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారీ విధ్వంసం చేసేందుకు లారీ నిండా ఆయుధాలతో కశ్మీర్ వ్యాలీ వైపు వె
Read More40 నిమిషాల్లో రెండు సార్లు భూకంపం..పరుగులు తీసిన జనం
నేపాల్ను భూకంపం వణించింది. బగ్లుంగ్ జిల్లాలోనే రెండు సార్లు భూమి కంపించింది. తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.7, 5.3 తీవ్రతతో రెండు భూమి
Read Moreయూపీలో అగ్నిప్రమాదం..ఐదుగురు సజీవ దహనం
యూపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ
Read Moreఉత్తర భారతాన్ని వణికిస్తున్న పొగమంచు, చలి గాలులు
ఢిల్లీని చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు, చలి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఢిల్
Read Moreమేయర్ అభ్యర్థిగా రేఖా గుప్తా పేరు ఖరారు
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల తర్వాత మేయర్ పీఠం ఎవరికి దక్కనుందనే విషయంపై ఆసక్తి నెలకొ
Read Moreఅయ్యప్పను దర్శించుకున్న 29 లక్షల మంది భక్తులు
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం.. ఆదాయంలో ఆల్టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది జరిగిన మండల పూజ సీజన్లో మొదటి 39 రోజుల్లో
Read Moreప్రహ్లాద్ మోడీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్కు గాయాలు
మైసూరు: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్నాటకలోని మైసూరులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది
Read Moreజనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి ఇన్ కొవాక్ నాజల్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. తాను తయారుచేసిన నాజల్ కరోనా వ్యాక్సిన్ ‘‘ఇన్కొవాక్’’ డోసు ధర
Read Moreవాట్సాప్తో ఉబర్ ట్యాక్సీ బుకింగ్
న్యూఢిల్లీ: వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్లను బుక్ చేసుకునేందుకు రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబర్ ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్తో భాగస
Read More












