దేశం
మూడోసారి కూడా మోడీనే ప్రధాని: సీఎం హిమంత
ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తంచేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు
Read More2022లో 456మందిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) 2022లో రికార్డు స్థాయిలో 73 కేసులు నమోదు చేసింది. ఇది 2021లో నమోదైన కేసుల కంటే 19.67 శాతం ఎక్కువ. ముంబై 26/11
Read MoreTraffic Jam : రోడ్డుపై డ్యాన్స్ చేసిన పర్యాటకులు
హిమాచల్ ప్రదేశ్ లో మంచు అందాల నుడమ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు పర్యాటకులు మానాలికి క్యూ కట్టారు. విపరీతంగా కురుస్తున్న మంచును లెక్కచేయకుండా ఎంతో
Read Moreఈ ఏడాది కశ్మీర్ ఎన్కౌంటర్లలో 172 మంది ఉగ్రవాదులు హతం
2022లో కశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లలో 172 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో 41 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆ
Read Moreఆదివాసీ రాష్ట్రపతి నుంచి 5జీ కాల్స్ వరకు.. 2022లో పడ్డ తొలి అడుగులు
1. తనను తానే పెండ్లి చేసుకున్న క్షమా బిందు గుజరాత్ వడోదరాకు చెందిన క్షమా బిందు తనను తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. జూన్ 11న గోత్రి
Read Moreమధ్యప్రదేశ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తం : రాహుల్ గాంధీ
వచ్చే ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడా కన్పించదని చెప్పారు.
Read MoreRahul Gandhi : బీజేపీ నా గురువు : రాహుల్ గాంధీ
బీజేపీని తన గురువుగా భావిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు’ అనే విషయాన్ని బీజేపీని చూసి నే
Read More2022లో ప్రపంచవ్యాప్తంగా కీలక ఘట్టాలివే..
కొవిడ్ మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆ తర్వాత ఎన్నో ఆశలతో, ఆశయాలతో ప్రారంభమైన 2022లో క్రీడలు, పబ్లిక్ ఈవెం
Read More45వేల గ్రామాల్లో ఇంకా అందుబాటులోకి రాని 4జీ సేవలు
దేశం 5జీ వైపు పరుగులు పెడుతోంది. జనాలు 5జీ సేవల్ని పొందడానికి అప్ గ్రేడ్ అవుతుంటే.. కొన్ని గ్రామాలు మాత్రం ఇంకా 4జీ సేవల్ని కూడా పొందట్లేదని కేంద్ర మం
Read Moreతమిళనాడులో పేలుడు.. ఒకరి మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నామక్కల్ జిల్లా మోగనూరులోని అర్ధరాత్రి ఓ ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్దురాలు చనిపోగా.. ఐదుగు
Read Moreసీపీఆర్ చేసి ప్రాణం కాపాడిండు
వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండెపోటు వస్తోంది. చూస్తుండగానే రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి
Read MoreNew Year: 18 వేల మంది పోలీసుల గస్తీ
న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీలో ఎటూ చూసినా జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా మార్కెట్లు, టూరిస్ట్ ప్లేసులు, షాపింగ్ మాల్స్లో సందడి నెలకొంది. ఇండియా గేట్ దగ్గర
Read Moreపెరిగిన పొల్యూషన్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం..
దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరోసారి భారీగా పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 399గా రికార్డ్ అయింది. దీంతో ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరీలో
Read More












