దేశం

జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.73 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబరులో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ. 1.73 లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే అంతకుమ

Read More

హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు .. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపణ

హామీల అమలు నుంచి తప్పించుకుంటున్నది హైదరాబాద్  ప్రజలు  కాంగ్రెస్​కు ఓటు వేయలేదన్న అక్కసుతోనే కూల్చివేతలు చేపట్టారని కామెంట్ న్యూఢి

Read More

అకాయ్​ నుంచి 100 ఇంచుల టీవీ

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ కంపెనీ అకాయ్​ ఇండియా ఇటీవల 75, 100 ఇంచుల గూగుల్​ ఓఎస్​టీవీలను లాంచ్​చేసింది. వీటిలో 4కే డిస్​ప్లే, అండ్రాయిడ్​11 ఓఎస్​, డా

Read More

జమ్మూకాశ్మీర్​ తుది విడత​లో 65శాతం పోలింగ్ నమోదు

జమ్మూ/శ్రీనగర్: జమ్మూకాశ్మీర్  అసెంబ్లీ ఎన్నికల్లో 65.48 శాతం పోలింగ్  నమోదైంది. మొత్తం 7 జిల్లాల్లోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో చివరి, మూడో

Read More

సెబీ కొత్త రూల్స్ : ఇక వారానికి ఒకే ఎక్స్​పైరీ

    డైలీ ఎక్స్​పైరీలు బంద్​     ఎఫ్​అండ్​ ఓ రూల్స్​కఠినం      కాంట్రాక్టు సైజు పెంపు న్యూఢిల్లీ :

Read More

పేదల గోడు పట్టించుకోవట్లే : మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొద్ది మంది బిలియనీర్ల కోసమే పనిచేస్తున్నదని కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ ​గాంధీ అన్నారు. దే

Read More

విచారణకు  హాజరవ్వండి .. వట్టె జానయ్య కేసులో రాష్ట్ర డీజీపీకి సుప్రీంకోర్టు నోటీసులు

 న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్​ హయాంలో తనపై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ మాజీ నేత వట్టె జానయ్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్

Read More

బాలీవుడ్​ హీరో గోవిందాకు బులెట్ గాయం

ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్​ గాయమైంది. మంగళవారం ముంబైలోని అతని ఇంట్లో ప్రమాదవశాత్తు లైసెన్స్‌‌‌‌డ్​ రివాల్వర్ మిస్​ఫైర్

Read More

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

ఇటీవల జమ్మూ కాశ్మీర్  ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఖర్గే ఢిల్లీలో దాదాపు గంటపాటు పార్టీ ఏఐసీసీ చీఫ్​తో సీఎం భేటీ రాష్ట్రంలోని పరిస్థ

Read More

బెంగాల్​లో మళ్లీ డాక్టర్ల సమ్మె

ఎమర్జెన్సీ సహా అన్ని రకాల సేవల బహిష్కరణ కోల్‌‌‌‌కతా: డాక్టర్ రేప్​, మర్డర్ కేసులో చేపట్టిన సమ్మెను విరమించి ఇటీవల డ్యూటీలో

Read More

జమ్ముకాశ్మీర్లో ముగిసిన లాస్ట్ ఫేజ్ ఎన్నికలు.. 65.58 శాతం పోలింగ్ నమోదు

జమ్మూకాశ్మీర్ లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  అక్టోబర్ 1న సాయంత్రం5  గంటల వరకు రికార్డ్ స్థాయిలో 65.58శాతం పోలింగ్ నమో

Read More

అక్టోబర్ 6న ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం.!

ముంబై: భారత రాష్ట్ర సమితి మహారాష్ట్ర శాఖ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోంది. అక్టోబర్ 6న పుణెలో జరిగే కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

Read More

క్రూరత్వం ఎక్కువైంది : ఇంట్లో పని మనిషిని చంపిన యజమాని డ్రైవర్

ఢిల్లీలో ఓ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు... తన యజమాని ఇంట్లో పనిమనిషిని చంపేసి దొంగతనంగా చిత్రీకరించాడు. ఢిల్లీలోని హౌజ్ కాస్ ఏరియాలో చోటు చేసుకుంది ఈ

Read More