దేశం
ఎన్సీపీకి మరో షాక్.. జితేంద్ర అవద్ రాజీనామా
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపీ)కి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ మే 2న రాజీనామా చేస్త
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు .. బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ
Read Moreసుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట .. సిట్ దర్యాప్తుకు లైన్ క్లియర్
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయిడు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్
Read Moreబీ అలర్ట్... మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లోనే 3,720 కొత్త కరోనా కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 40,177కు చ
Read Moreవీధి కుక్కల దాడికి.. 12 ఏళ్ల బాలుడు బలి
హైదరాబాద్ లో ఇటీవల కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి విషాదం మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. యూ
Read Moreతమిళనాడుకు పాకిన కేరళ స్టోరీ వివాదం.. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ హెచ్చరిక
ది కేరళ స్టోరీ వివాదం కేరళ నుంచి తమిళనాడుకు పాకింది. కేరళలో తీవ్ర వ్యతిరేకత రావడంతో తమిళనాడులో 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని ప్రదర్శించేందుకు అన
Read Moreకర్నాటకను ఏటీఎంలా వాడుకుంది.. కాంగ్రెస్పై అమిత్ షా విమర్శ
కాంగ్రెస్ గెలిస్తే పీఎఫ్ఐపై బ్యాన్ ఎత్తేస్తదని వార్నింగ్ ముస్లిం రిజర్వేషన్లపై నిషేధం కూడా తీసేస్తరని వెల్లడి మైసూరు : సిద్దరామయ్య నే
Read Moreహనుమంతుడి భక్తులను జైల్లో పెట్టాలని చూస్తున్నది
బజ్రంగ్ దళ్ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై ప్రధాని ఫైర్ కర్నాటకలోని
Read Moreకర్నాటకలో అధికారంలోకొస్తే.. బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తం
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వెల్లడి 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్: ఖర్గే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ట్రావెల్ ప్రతీ వ్యక్తికి నెలకు 10 కిలోల బి
Read Moreమీ గురించి మీరే మాట్లాడుతరా?.. ప్రధాని మోడీని ప్రశ్నించిన రాహుల్
కర్నాటకకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ అవినీతిపై మౌనం వీడాలంటూ ఫైర్ మోడీ స్పీచ్ విని ప్రజలు నవ్వుకుంటున్నరని ఎద్దేవా తిర్తహళ్లి (కర్న
Read Moreమే 3న విశాఖలో ఏపీ సీఎం జగన్ పర్యటన.. టూర్ షెడ్యూల్ ఇదే..
మే 3వ తేదీన (బుధవారం) విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార
Read Moreపరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి దక్కని ఊరట
పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు. ఆయన జైలు శిక్షపై మధ్యంతర స్టే విధిం
Read Moreతీహార్ జైల్లో ఘర్షణ.. గ్యాంగ్స్టర్ టిల్లు మృతి
ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి, గ్యాంగ్స్టర్ టిల్లు తజ్పూరియా మృతి చెందాడు. తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ
Read More












